బుల్లెట్ కావాలంటే నెలకుపైనే.. నచ్చిన కారు కొనాలంటే 4 నెలలు ఆగాల్సిందే.. దసరా పండుగకు కొత్త వాహనం కొనడం అన్నది చాలామందికి సెంటిమెంట్. ఈసారి మాత్రం నచ్చిన బైకో, కారో కొనుగోలు చేద్దాం అనుకున్న వారికి కొంత ని
మిర్యాలగూడ అక్టోబర్ 12 : గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజీవ్ శర్మ కోరారు. మంగళవారం మండల పరిషత్ సమావేశ మం
త్రిపురారం/ నిడమనూరు, అక్టోబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం త్రిపురారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి, నిడమనూరు మండ
కట్టంగూర్, అక్టోబర్ 12 : డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్లడంతోపాటు సేంద్రియ ఎరువులతో సాగు చేయాలని రైతులకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోన�
నూతనకల్, అక్టోబర్ 11 : మండలంలోని వెంకేపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పిట్టల పాపయ్య, పిట్టల రామనర్సమ్మ దంపతులకు ఐరిస్ సమస్య, ఆధార్ కార్డులు లేక పింఛన్ రాక పోవడంతో వారి దయనీయ స్థితిని చూసిన తుంగత�
మెక్రోచిప్లతో పెట్రోల్ బంకుల్లో దోపిడీ లీటరుకు 970 మిల్లీలీటర్లే పెట్రోల్ అధికారుల తనిఖీల్లో బట్టబయలు భూదాన్పోచంపల్లి, మునగాలలో రెండు బంకులు సీజ్ ఉమ్మడి జిల్లాలో మరో 5 బంకుల్లో ఇదే తంతు! పోలీసుల అదు�
అరెకరం, ఎకరం సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇచ్చే దిశగా చర్యలుసీఎం కేసీఆర్ ప్రకటనపై గిరిజన కుటుంబాల హర్షం జిల్లాలో వెయ్యి ఎకరాల్లో పోడు వ్యవసాయం త్వరలోనే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న ఎమ్మె
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ రూరల్, అక్టోబర్ 6: నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామంలో గత నెల 22న జరిగిన హత్యాచార ఘటనలో మృతురాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. విద�