నల్లగొండ, అక్టోబర్ 25 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఎఫ్సీఐ దొడ్డు రకం బియ్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేక పోవడంతో వాటికి బదులుగా ఇతర పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిం
హాజరుకాని అధికారులపై చర్యలు తప్పవుఅంటువ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలికలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డిసూర్యాపేట, అక్టోబర్ 25 : వివిధ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను సత్వ�
సూర్యాపేట అర్బన్ అక్టో బర్ 23 : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, సంస్కృతం, హిందీతోపాటు ఒకేషనల్ పరీక్షలు జరిగాయి. 9,177 మంది విద్యార్థులకు 8,275 మంది హాజరయ్యారు. కొ
పది రోజుల్లో 6 సార్లు పెట్రోల్, 8 సార్లు డీజిల్ ధరల పెంపు ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆదివారం లీటరుపెట్రోల్ ధర 111.63 మిర్యాలగూడ, అక్టోబర్ 24 : పెట్రో మంట ఆరడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుం�
అప్పుడే భారీ బహిరంగసభతో జిల్లాపై చెరగని ముద్ర పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలు ఇక్కడి నుంచే జయశంకర్ సార్కు కేసీఆర్తో సహా రాజీనామా పత్రాలు 2014లో సమరభేరి సభకు సూర్యాపేట వేదిక పాదయాత్రలు, బస్సుయాత్రలు
రేపు ప్లీనరీకి తరలివెళ్లనున్న ప్రతినిధులు అనంతరం విజయగర్జనపై పూర్తి స్థాయిలో దృష్టి క్యాడర్ను కార్యోన్ముఖులను చేసే పనిలో ఎమ్మెల్యేలు జిల్లా అంతటా గులాబీ పండుగ సందడి తెలంగాణ రాష్ట్ర సమితిలో ద్విదశాబ
స్పీడ్గన్స్ల స్థానంలో ఏర్పాటు పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ-హైదరాబాద్ హైవే ఎంపిక హైవే పొడవునా వాహనాల వేగంపై కెమెరా కన్ను రెండు ప్రాంతాల మధ్య సమయాన్ని బట్టి వేగం లెక్కింపునిర్ణీత సమయం కంటే ముందే చేరు
ఆత్మకూరు(ఎం), అక్టోబర్21: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరుపుకొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ సిమీ ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో మరణించ�
రేపు ఫిజికల్ ఈవెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలు రామగిరి, అక్టోబర్ 21 : యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(టీఎస్
1జనవరి 1921న జననం, జనం మనిషిగా గుర్తింపు తెలంగాణ ఉద్యమంలోచురుకైన పాత్ర తలపై గాంధీ టోపీ ధరించి, వాస్కోట్, పంచతో అందరినీ ఆప్యాయంగా పలుకరించే స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులు ఇక లేరు. గురువారం రా�
విజయ గర్జనలో కదం తొక్కాలి గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ తరలాలి ఈ నెల 25లోపే మండల, పట్టణ స్థాయి సన్నాహక సమావేశాలు 27న అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు ద్విదశాబ్ది ఉత్సవాలతో పార్టీకి దిశానిర్దేశం అధినేత కేస
ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా కరోనా మాస్ వ్యాక్సినేషన్ మారుమూలకూ వెళ్లి టీకాలు వేస్తున్న వైద్య బృందాలు యాదాద్రి భవనగిరిలో 83.17 శాతం వ్యాక్సినేషన్ పూర్తి నీలగిరి, అక్టోబర్ 20 : కరోనా నియంత్రణ దిశగా రాష్ట్ర �
తిరుమలగిరి మండలానికి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున జమ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం తిరుమలగిరి, అక్టోబర్ 20 : దళితుల బత�
విజయ గర్జనపై నేడు సమావేశం ఉమ్మడి జిల్లాకు మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యం ఎమ్మెల్యేల నేతృత్వంలో సిటీకి వెళ్లనున్న ముఖ్య నేతలు ఒకేసారి 2 నియోజకవర్గాలచొప్పున సమీక్ష దిశానిర్దేశం చేయనున్న టీఆర్ఎస్ వర్కి�