ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాల్, జనవరి 24 : భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గొట్టిముక్కల రిజర్వాయర్ కింద భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులకు చింతపల్లి గేట�
కొండమల్లేపల్లి, జనవరి 24 : కొండమల్లేపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఉదయ మాట్లాడుతూ బాలికలను చదువులో ప్రోత్సహించాలన్నారు. కిశోర బాలిక
ధూమపానం, పొగాకు వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలని రైట్ టు హెల్త్ ఫోరం ( RTHF ) బ్రాండ్ అంబాసిడర్, పౌరసరఫరాల శాఖ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హితవు పలికారు. ధూమపా
అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం.. నిరుపేద విద్యార్థుల భవితకు వరం వేల కోట్ల రూపాయలతో మౌలిక సౌకర్యాల కల్పన ఉమ్మడి జిల్లాలో 3,122 ప్రభుత్వ పాఠశాలలు.. ఇంగ్లిష్ మీడియం ప్రారంభంతో నెరవేరనున్న పేదల కల సీఎం కేస�
నల్లగొండ జిల్లాలో 4.43 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ మూడు నెలల పాటు శ్రమించిన ప్రభుత్వ యంత్రాంగం కేంద్రం కొర్రీలు పెట్టినా 75,666 మంది రైతులకు భరోసా ఆఖరి గింజ వరకూ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ, జనవరి 23 : �
మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ సుఖేందర్రెడ్డి మిర్యాలగూడ, జనవరి 23 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మి
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ‘శ్రీ శుభకృత్’నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ హాజరైన తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ రామగిరి, జనవరి 23 :
దాతల సహకారంతో సమగ్రాభివృద్ధి గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్ యాదయ్యగౌడ్ సంస్థాన్ నారాయణపురం, జనవరి 22 : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు దాతల సహకారంతో అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తున్నద
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ప్రధాన లక్షణాలు తొలి, రెండో డోస్ వ్యాక్సినేషన్తో తగ్గిన ప్రమాదం 2,952కేసుల్లో కేవలం 40 మంది దవాఖానలో.. అందరూ జాగ్రత్తలు పాటిస్తే వ్యాప్తిక
మూడు జిల్లాల సరిహద్దు.. మారుమూల ప్రాంతమైన కొత్తజాల గ్రామ రైతాంగం వ్యవసాయంలో మార్పును ఆహ్వానించింది. వరిలో నష్టాలకు చెక్ పెడుతూ ఇతర పంటల సాగులో మంచి ఫలితాలను రాబట్టింది. మూడేండ్లుగా కూరగాయల సాగులో లాభాల
ఆర్డీఓ వెంకారెడ్డి పాలకవీడు, జనవరి 22 : ఈ నెల 27 నుంచి 29 వరకు జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ వెంకారెడ్డి తెలిపారు. ఉత్సవాలపై ఆయా శాఖల అధికారులతో జాన్పహాడ్ దర్గా గ్రామంలోని జేప�
అందరికీ రెండో డోసు వేయాలి జ్వర సర్వేలో వివరాలనుక్షుణ్ణంగా నమోదు చేయాలి కలెక్టర్ పమేలా సత్పతి మోటకొండూర్, జనవరి 21 : మండలంలో కొవిడ్ మొదటి డోసు వేసుకున్న ప్రతి ఒక్కరికీ రెండో డోసు వేయాలని కలెక్టర్ పమేలా
ఐదు ట్రాలీలు, బైక్ సీజ్, ఐదుగురు అరెస్టు పరారీలో మరో ముగ్గురు నిందితులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి నీలగిరి, జనవరి 21 : పొలాల వద్ద, కాలువ కట్టల వెంట ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను అపహరించే
చకచకా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు స్వర్ణ తొడుగులు లక్ష్మీ పుష్కరిణిలో నీటి శుభ్రతకు స్పెయిన్ ఫిల్టర్లు శరవేగంగా గండిచెరువు సుందరీకరణ.. అన్నదాన సత్ర భవన నిర్మాణం దీక్షాపరుల మండపం రెడీ 5 ఎక�
ముగిసిన రైతుబంధు సాయం 9.56లక్షల మంది రైతులకు లబ్ధి ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు రూ.7,930కోట్ల పంపిణీ రైతు బంధు పథకంలో ఎనిమిదో విడుత అందజేస్తున్న పెట్టుబడి సాయం గురువారంతో ముగిసింది. గత నెల 28వ తేదీ నుంచి 24 రోజులపా