ఉద్యమ నేతకు సీఎం కేసీఆర్ సమున్నత స్థానంయాదాద్రి జిల్లా తొలి అధ్యక్షుడిగా అరుదైన గౌరవంఆయిల్ఫెడ్ చైర్మన్ సేవలందిస్తున్న కంచర్లముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అభినందనలుమోత్కూరుల
పాలకవీడు, జనవరి 26 : మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లను వక్ఫ్బోర్డు, జిల్లా యంత్రాం ఆధ్వర్యంలో పూర్తి చేశారు. హిందూ, ముస్లింల ఐక్య
తుర్కపల్లి, జనవరి 26 : దళిత కుటుంబాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ అన్నారు. సీఎం దత�
ఎమ్మెల్యే నోముల భగత్ఉమ్మడి జిల్లా కబడ్డీ పోటీలుహాలియా, జనవరి 26 : యువత క్రీడల్లో రాణించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ సూచించారు. వేణుకుమార్ జ్ఞాపకార్థ్ధం హాలియాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్ల
యూనిట్ల ఎంపికపై లబ్ధిదారుల కోసం సరళమైన నిర్ణయాలు1985లోనే దళిత జ్యోతిని ప్రారంభించిన కేసీఆర్మార్చి నాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రౌండింగ్జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూస
ఇంగ్లిష్ మీడియంలోనే 700 మందిపాఠశాల అభివృద్ధిలో దాతలు, పూర్వ విద్యార్థులది కీలక పాత్రటెన్త్లో ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతూ ఫలితాలుమన ఊరు- మన బడితో మారనున్న పాఠశాల రూపురేఖలుధీమా వ్యక్తం చేస్తున్న విద్
రామగిరి, జనవరి 25 : ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం కొవిడ్ నిబంధనలతో ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచనల మేరకు స్థానిక పరే�
అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరుపగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దుఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకట్టంగూర్(నకిరేకల్), జనవరి 25 : నకిరేకల్ పట్టణ ప్రజల సౌకర్యం కోసమే సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్�
పారిశుధ్య నిర్వహణకు పకడ్బందీ కార్యాచరణ నల్లగొండ, జనవరి 24: పల్లె, పట్టణ ప్రగతితో ప్రభుత్వం ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అందుటలో భాగంగా ట్రాక్టర్లు అందజేసి డ్రైవర్లను నియమించిం
ఇది ఇంగ్లిష్ తెచ్చిన మార్పు ఏడు తరగతులూ ఆంగ్ల మాధ్యమంలోనే.. నాడు 42 మంది విద్యార్థులు..నేడు 156 మందితో కళకళ ప్రైవేటులో అడ్మిషన్ క్యాన్సిల్ చేసి సర్కారు బడికి.. తల్లిదండ్రులే ముందుకొచ్చి విద్యావలంటీర్ల ని�
శాశ్వత మరమ్మతులకు నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతాంగం శాలిగౌరారం, జనవరి 24 : శాలిగౌరారం ప్రాజెక్టుకు మహర్దశ పట్టనుంది. సమైక్యాంధ్ర పాలనలో ప్రాజెక్టు ఏనాడూ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నో�
స్వచ్ఛత, క్రమశిక్షణకు మారుపేరు అడవిదేవులపల్లి, జనవరి 24 :ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు పలువురు దాతలు కలిసివవస్తున్నారు. ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలత
కొవిడ్ లక్షణాలున్న వారి గుర్తింపు బాధితులకు ఇంటి వద్దే మెడికల్ కిట్లు అందజేత ఉమ్మడి జిల్లాలో మమ్మురంగా సాగుతున్న సర్వే నీలగిరి, జనవరి 24 : కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్�