పాల ధరలు పెంచిన పాలకవర్గం గేదె, ఆవు పాల సేకరణ ధరలను పెంచిన పాలక వర్గం వెన్న రేట్లలోనూ మరింత పెంపుదల ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,250 మంది రైతులు నల్లగొండ-రంగారెడ్డి �
నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలు కొవిడ్ నేపథ్యంలో పీహెచ్సీల ద్వారా సేవలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్య శాఖ సిబ్బంది జ్వరమొచ్చినా, ఏదైనా అనారోగ్య సమస్య అయినా వెంటనే సమీపంలోని పట్టణ�
బీసీ నాయకుడిగా బలహీన వర్గాల పక్షాన పోరాటాలు నిస్సహాయులకు అండగా నిలుస్తున్న యువకుడు సంస్థాన్ నారాయణపురం, జనవరి 20 : మండలంలోని గుడిమల్కాపురం గ్రామానికి చెందిన వీరమళ్ల కార్తీక్ గౌడ్ సమాజ సేవలో ముందుంటూ �
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం ప్రతి పీహెచ్సీలోనూ కొవిడ్ చికిత్స ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా టెస్టింగ్ కిట్లు, పడకలు, ఆక్సిజన్ వెంటిలేటర్లు మారుమూల ప్రాంతాల్లోనూ ముమ్మరంగా వ్యాక్సి�
భూ సమస్యలకు పరిష్కారం చూపిన మన నగరం అసైన్డ్, రిజిస్ట్రేషన్ భూముల క్రమబద్ధీకరణకు.. ఆమోదం తెలిపిన మంత్రివర్గం ఎల్బీనగర్ పరిధిలో లక్షలాది మంది సామాన్యులకు ఊరట అక్రమ నిర్మాణాలు లేకుండా ప్రభుత్వానికి పె�
వన్నె తగ్గని చౌటుప్పల్ సంత 6వ తరగతి సాంఘీక శాస్త్రంలో పాఠ్యాంశం ఉమ్మడి రాష్ట్రంలోనూ పశువుల విక్రయానికి కేరాఫ్ గుండు సూది మొదలుకుని గడ్డపార వరకూ, ఆహార పదార్థాలు.. ఆకట్టుకునే కళాకృతులు.. పెద్ద మొత్తంలో గొ
ప్రతిభ ఆధారంగా ఉపాధి శిక్షణ రెసిడెన్షియల్ విధానంలో 21కోర్సుల్లో.. మెప్మా సహకారంతో అభ్యర్థుల ఎంపిక భువనగిరి కలెక్టరేట్, జనవరి 18 : ప్రతిభ ఆధారంగా దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు �
కన్వీనర్గా ప్రొఫెసర్ సత్యనారాయణ నియామకం ఎంజీయూలో అందుబాటులో క్రీడా మైదానాలు 2017 నుంచి విజయవంతంగా నిర్వహణ రామగిరి, జనవరి 17 : వ్యాయామ ఉపాధ్యాయ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్
ఇతర పంటలు సాగు చేస్తున్న జిల్లా రైతాంగం అపరాలు, నూనె గింజల పంటలపై పెరుగుతున్న ఆసక్తి పల్లి, మినుములు, పెసరకు ప్రాధాన్యం కేంద్రం కొర్రీల నేపథ్యంలో డిమాండ్ ఉన్న పంటల వైపు ఆలోచన జిల్లాలో ఇప్పటివరకు 18,586 ఎకరా�
ఆత్మకూరు(ఎం)కు 1969లో కరంట్ సౌకర్యం మొదట వ్యవసాయానికి.. ఆ తర్వాత ఇండ్లకు.. 1989 నాటికి చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా ఆత్మకూరు(ఎం), జనవరి17 : ఆత్మకూరు(ఎం) గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చి ఇప్పటికీ 53 ఏండ్లు పూర్తయ్య
మీనాక్షీ అగస్తేశ్వరస్వామి ఆలయం సమీపంలో తవ్వకాలు గతంలో పురాతన ఆలయాలు ధ్వంసం.. నిఘా పెంచాలని స్థానికుల వేడుకోలు దామరచర్ల, జనవరి 17 : వాడపల్లి ప్రాంతాన్ని గతంలో రాజులు పరిపాలించారు. కృష్ణా మూసీ సంగమ ప్రాంతాన�
ఆదర్శంగా నిలుస్తున్న నాంచారిపేట పల్లె ప్రగతితో మారిన గ్రామ స్వరూపం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామాల అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారమవ�
సంస్థాన్లో జోరుగా గంజాయి దందా అడ్డాలుగా గ్రామ శివారు ప్రాంతాలు మనోవేదనకు గురవుతున్న తల్లిదండ్రులు సంస్థాన్ నారాయణపురం మండలంలో గంజాయి దందా జోరుగా సాగుతున్నది. కొందరు యువకులు గంజాయికి బానిసలుగా మారి �