Tragedy | సంక్రాంతి పండక్కి బట్టలు కొనివ్వలేదని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని భర్త ఎంత నచ్చజెప్పినా వినకుండా అతనితో గొడవకు దిగింది. ఆ క్షణికావేశంలో ముక్కపచ్చలారని ఇద్దరు పిల్లలను
Sankranthi | సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు ఇప్పించడం లేదని భర్తతో గొడవ పడి మనస్తాపానికి గురైన భార్య తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దివ్యాంగులు క్రీడల్లో రాణించాలని నాగర్కర్నూల్ జిల్లా డీఆర్డీవో ప్రాజెక్టు అధికారి నర్సింగ్రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురసరించుకొని జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మై�
నాగర్కర్నూల్ బస్టాండ్లో నిలిపి ఉన్న కారు అద్దం పగలగొట్టి రూ.లక్ష యాభైవేలను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధితుడు శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ..
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు నిర్బంధించారు. లింగాల మండలం అంబట్పల్లి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు గువ్వల, ఆయన సతీమణి అమల హైదరాబాద్ నుంచి బయలుదేరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తు�
Nagarkurnool | తాంత్రిక పూజల పేరుతో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ(47)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 8 కేసుల్లో సత్యనారాయణ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్లో నాగర్కర్నూల్కు జిల్లాకేంద్రానికి చెందిన మంత్రగా డు హత్యా ఘటనలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల ఓ హత్య కేసులో పోలీసులు విచారణ చేపడుతుండగా నాగర్కర్నూల్కు చెంద
Kollapur | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అమరగిరి గ్రామం శివారులో కృష్ణా నది ఒడ్డున పెద్ద పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కూచుకుళ్ల రాజేశ్రెడ్డి విజయం సాధించారు. నాగర్కర్నూల్లోని మార్కెట్యార్డులో ఆదివారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ల లెక్కి
నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి, నాగర్కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట మండలాలతోప
CM KCR | ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని.. మన బతుకుదెరువు ముచ్చట.. అందుకే ఆలోచించి ఓటేయాలని చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నార�
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు మర్రి అమృతమ్మ-జంగిరెడ్డిల పెద్దకొడుకు జనార్దన్రెడ్డి. ఒక్క ఎకరం భూమి మాత్రమే కలిగిన నిరుపేద కుటుంబం. పదో తరగతి �