Kollapur | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అమరగిరి గ్రామం శివారులో కృష్ణా నది ఒడ్డున పెద్ద పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
నాగర్కర్నూల్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కూచుకుళ్ల రాజేశ్రెడ్డి విజయం సాధించారు. నాగర్కర్నూల్లోని మార్కెట్యార్డులో ఆదివారం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ల లెక్కి
నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి, నాగర్కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట మండలాలతోప
CM KCR | ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని.. మన బతుకుదెరువు ముచ్చట.. అందుకే ఆలోచించి ఓటేయాలని చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నార�
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు మర్రి అమృతమ్మ-జంగిరెడ్డిల పెద్దకొడుకు జనార్దన్రెడ్డి. ఒక్క ఎకరం భూమి మాత్రమే కలిగిన నిరుపేద కుటుంబం. పదో తరగతి �
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం ఊపందుకున్నది. 3న నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మందకొడిగా సింగిల్ డిజిట్కే పరిమితమైన నామినేషన్లు బుధవారం జోరందుకున్నాయి. ఒక్కరోజే నాగర్కర్నూల్ జి�
Nagarkurnool | బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామంలో చోటు చేసుకుంది.
CM KCR | మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్ప�
హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
Nallamala Safari | అమ్రాబాద్ : పర్యాటకులకు నాగర్కర్నూల్ ఫారెస్ట్ శాఖ శుభవార్త చెప్పింది. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్)లో జంతువుల సంతతి కోసం మూడు నెలలు (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) పా�
ఎవరైనా సపాయి కర్మచారీలను వేధిస్తే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్లు వేధిస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్పర్సన్ అంజ నాపన్వార్ హెచ్చర�
కడుపుతీపి ని మరిచిపోయి తన పిల్లలపైనే కర్కశత్వం చూపింది ఓ కన్నతల్లి. అభం శు భం తెలియని ఆ పసికూనలను అల్లారుముద్దుగా పెంచాల్సిన ఆ తల్లి.. నలుగురు చిన్నారులను కాలువలో విసిరేసి ప్రాణాలను బలిగొన్నది.
Telangana | బిజినేపల్లి: కడుపున పుట్టిన పిల్లలపైనే కర్కషత్వం చూపించింది ఓ మాతృమూర్తి. నవమాసాలు మోసి కన్నానన్న పేగుబంధాన్ని కూడా మరిచి పిల్లల ఉసురు తీసుకుంది. నలుగురు పిల్లలను కాల్వలోకి విసిరేసి హతమార్చింది. ఈ �
దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప�