తెలంగాణ వచ్చాక పైరవీలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయ ని, వీఆర్ఏల క్రమబద్ధీకరణలో ఆర్థిక ప్రయోజనంకన్నా మానవీయ దృక్పథమే ప్రామాణికంగా సీఎం కేసీఆర్ తీసుకొన్నారని వ్యవసాయ
Nallamala Forest | దట్టమైన అడవిలో గడపాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుం టారు.. అలాంటి వారు కొద్ది రోజులు ఆగా ల్సిందే.. అడవిలో ఆతిథ్యంపై అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆంక్షలు విధించింది. వన్యప్రాణుల సంతానో త్పత్�
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా క
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలోని కృష్ణవేణి చెరువులో మంగళవారం సాగించిన చేపల వేటలో సుమారు 20 కిలోలపైనే ఉన్న భారీ చేపలు లభ్యం కావడంతో జాలర్లు సంబురపడ్డారు. గత సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం 1.20 ల�
గ్రామంలో ఇటీవల జరిగిన బొడ్రాయి పండుగ సందర్భంగా ప్రజలంతా ఏకమై అద్భుతమైన రోడ్డును నిర్మించారు. మండల సరిహద్దులో చివరి గ్రామంగా ఉన్న చేగుంట ఇటు నాగర్కర్నూల్, అటు వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలకు సరిహద్దు�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్లలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పల్లెనిద్ర చేశారు. గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
CM KCR | ఉమ్మడి పాలనలో వలసలతో పాలమూరు అల్లాడిపోయిందని, ప్రస్తుతం పాలమూరు అభివృద్ధిని చూస్తుంటే ఆనందమనిపిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి కా�
CM KCR | నాగర్కర్నూల్ సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు.
CM KCR | నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పోలీస్ హౌసి
Nagarkurnool | సమైక్య పాలనలో వలసలకు చిరునామాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాగర్కర్న�
CM KCR | తెలంగాణ సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్కర్నూల్కు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.52కోట్లతో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్, శ్వేత సౌధాన్ని తలపించేలా రూ.35 కోట్లతో చేపట్టిన పోల�