Nagarkurnool | అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు గిరిజన బాలికల పాఠశాల వార్డెన్ సస్పెండ్ అయ్యారు. వార్డెన్ మంగమ్మను గిరిజన సంక్షేమ శాఖ అధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చేపట్టిన పదేండ్ల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో మొదలైన పాదయాత్�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్న్న్రు ఈ నెల 16న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప�
అభివృద్ధి చేయకుండా ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టడం కాంగ్రెస్ నైజం అని, అభివృద్ధి చేసి చూపించడం బీఆర్ఎస్ లక్ష్యమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు.
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు కొడుకు మృతి చెందాడు.
కూతురు పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొంట శివారులోని 167వ జాతీయ
రహదారిపై చోటు చేసుకున్నది.
తెలంగాణ వచ్చాక పైరవీలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయ ని, వీఆర్ఏల క్రమబద్ధీకరణలో ఆర్థిక ప్రయోజనంకన్నా మానవీయ దృక్పథమే ప్రామాణికంగా సీఎం కేసీఆర్ తీసుకొన్నారని వ్యవసాయ
Nallamala Forest | దట్టమైన అడవిలో గడపాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుం టారు.. అలాంటి వారు కొద్ది రోజులు ఆగా ల్సిందే.. అడవిలో ఆతిథ్యంపై అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆంక్షలు విధించింది. వన్యప్రాణుల సంతానో త్పత్�
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా క
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలోని కృష్ణవేణి చెరువులో మంగళవారం సాగించిన చేపల వేటలో సుమారు 20 కిలోలపైనే ఉన్న భారీ చేపలు లభ్యం కావడంతో జాలర్లు సంబురపడ్డారు. గత సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం 1.20 ల�
గ్రామంలో ఇటీవల జరిగిన బొడ్రాయి పండుగ సందర్భంగా ప్రజలంతా ఏకమై అద్భుతమైన రోడ్డును నిర్మించారు. మండల సరిహద్దులో చివరి గ్రామంగా ఉన్న చేగుంట ఇటు నాగర్కర్నూల్, అటు వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలకు సరిహద్దు�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్లలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పల్లెనిద్ర చేశారు. గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.