నాగర్కర్నూల్ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. జిల్లా కేంద్రంలో నూతనంగా పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. సమీకృత కలెక్టరేట్ సంసిద్ధం కాగా.. ఎస్పీ రాజభవనాన్ని తలపిస్తున్నద�
ఎన్హెచ్ -167 కే జాతీయ రహదారి కందనూలు జిల్లాకు మణిహారంగా మారనున్నది. కొల్లాపూర్ సమీపంలో సోమశిల వద్ద వారధి మీదుగా ఇటు కల్వకుర్తి నుంచి.. అటు ఏపీలోని నంద్యాల వరకు ‘హాయి’వే నిర్మాణం చేపట్టనున్నారు.
ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమైనదని, బస్సుల్లో ప్రయాణించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య కోరారు. గురువారం నాగర్కర్నూల్ బస్టాండ్లో తన పాటతో ప్రయాణం గురించి అలరింపజేశారు.
సమైక్య రాష్ట్రంలో మన్యంకొండ ఆలయ అభివృద్ధిని విస్మరించారని, తెలంగాణ ఏర్పడిన తర్వాతే పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయానికి ప్రాధాన్యత పెరిగిందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తె�
Road Accident | నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశా రు. మండలంలోని వెల్గొండ గ్రామంలో గుడ్ మార్నింగ్ నాగర్కర్నూల్లో భాగంగా మంగళవారం వీధుల్లో
ACB Trap | భూమిని కోడేరు రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి విరాసత్ చేసేందుకు రైతు నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా అధికారులు డెప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచే లక్ష్యంతో భువనగిరి జిల్లా వేదికగా నిర్వహిస్తున్న పర్వతారోహణ శిక్షణ ఎవరెస్ట్ టాస్క్లో పాల్గొనేందుకు నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ వ�
Nagarkurnool | జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి సర్జరీ గదిలోని బాత్రూంలో శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
గ్రామాల్లో పారిశుధ్య సేకరణ వి ధానం.. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు పంచాయతీలకు ఆదాయవనరుగా మారుతున్నది. సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కా ర్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనంతోపా టు పారిశుధ్యానికి పెద్�
Nagarkurnool | ఆస్తి తన పేరిట రాయడానికి అంగీకరించకపోవడంతో ఓ మహిళ తన భర్తను కడతేర్చిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లిలో చోటుచేసుకొంది.