గొల్ల కురుమల జోలికొస్తే పాతరేస్తామని కురుమయాదవ సంఘం నాయకులు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డిని హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గొల్లకురుమలను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చే�
ప్రజలకు కనీస మౌ లిక సదుపాయాల్లో ప్ర ముఖమైనది తాగునీరు. గతంలో ఈ తాగునీటి కో సం దశాబ్దాల తరబడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడడం చూస్తూనే ఉన్నాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీళ్లు అందించని దుస్థితిలో ఉండేవి
రక్తదా నం ప్రాణదానంతో సమానమని ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. అత్యవసర సమయంలో రక్తం అందించినట్లయితే వారికి ప్రాణాలు పోసినవారమవుతామని ఆయన అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం పేదలకు వరంలాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని ఏడోవార్డులో గురువారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభ�
నాగర్కర్నూల్ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. జిల్లా కేంద్రంలో నూతనంగా పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. సమీకృత కలెక్టరేట్ సంసిద్ధం కాగా.. ఎస్పీ రాజభవనాన్ని తలపిస్తున్నద�
ఎన్హెచ్ -167 కే జాతీయ రహదారి కందనూలు జిల్లాకు మణిహారంగా మారనున్నది. కొల్లాపూర్ సమీపంలో సోమశిల వద్ద వారధి మీదుగా ఇటు కల్వకుర్తి నుంచి.. అటు ఏపీలోని నంద్యాల వరకు ‘హాయి’వే నిర్మాణం చేపట్టనున్నారు.
ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమైనదని, బస్సుల్లో ప్రయాణించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య కోరారు. గురువారం నాగర్కర్నూల్ బస్టాండ్లో తన పాటతో ప్రయాణం గురించి అలరింపజేశారు.
సమైక్య రాష్ట్రంలో మన్యంకొండ ఆలయ అభివృద్ధిని విస్మరించారని, తెలంగాణ ఏర్పడిన తర్వాతే పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయానికి ప్రాధాన్యత పెరిగిందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తె�