ఇన్ఫ్లో 13,314 క్యూసెక్కులు810 అడుగులకు చేరిన నీటి మట్టంశ్రీశైలం, జూన్ 11 : కృష్ణానది పరివాహక ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద రాక మొదలైంది. శుక్రవారం సుంకేసుల నుంచి 4,412 క్యూసెక్కుల, జూరాల ప్రాజెక్టు
ఎస్పీ వెంకటేశ్వర్లుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 10 : కరోనా సమయంలో అత్యవసర వైద్యసేవల కోసం తప్పా ఎవరూ అనవసరంగా బయటికి రావొద్దని లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని మహబూబ్నగర్ ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్ల�
గేదెల దాడిలో చిరుతకు తీవ్రగాయాలుజూకు తరలించిన అటవీ శాఖ అధికారులుకోయిలకొండ, జూన్ 10 : ఆకలితో కొండ దిగి పశువుల పాకలో గేదెలపై దాడి చేయబోయిన చిరుత చిక్కులో పడింది. ఒక్కసారిగా గేదెలు ప్రతి దాడికి పాల్పడడంతో క�
మిడ్జిల్, జూన్ 9 : కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరు వు తయారు చేసి ఆదాయం సమకూర్చుకోవాలని జిల్లా ఐఈసీ పవన్ అన్నారు. బుధవారం మండలంలోని చిల్వేర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భ�
వన్యప్రాణులను వేటాడుతున్న దుండగులు ట్రాప్ కెమెరాలతో గుర్తింపు మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి.. జంతువులను వేటాడితే కఠిన చర్యలు అటవీ అధికారుల హెచ్చరిక అచ్చంపేట రూరల్, జూన్ 8 : దేశంలోనే రెండో అతి పెద్ద అభ
అచ్చంపేట/అచ్చంపేట రూరల్, జూన్ 8: గ్రామాల్లో పెండింగ్లో ఉన్న వైకుంఠధామా ల పనులు సత్వరమే పూర్తి చేయకుంటే స ర్పంచులను సస్పెండ్ చేస్తామని అదనపు క లెక్టర్ మనూచౌదరి హెచ్చరించారు. మంగళవారం అచ్చంపేట మండలంల�
అచ్చంపేట, జూన్ 8: అచ్చంపేట హిందూ శ్మశానవాటికలో వసతుల కల్పనకు రూ.కోటీ లక్షా నిధులతో పనులు కొనసాగుతున్నాయని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ అన్నారు. శ్మశానవాటిక
రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వెల్దండ, జూన్ 8 : రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మె ల్యే జైపాల్�
‘ములుగుచేప’కు భలే క్రేజీ!అరుదుగా లభించే ఈ రకం చేపలుఔషధకారిగా ప్రచారంతో డిమాండ్కిలో రూ. 400 నుంచి 500పెబ్బేరు రూరల్, మే 7: మనం ఆహారంగా తీసుకొనే చేపలు ఎన్నో రకాలు. ఒక్కో చేపకు ఒక్కో ప్రత్యేకత, రుచి ఉంటుంది. కొన్�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 7 : కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న దివ్యాంగుల కుటుంబాలకు మహబూబ్నగర్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని �
ఊట్కూర్ పీహెచ్సీ వైద్యుడు శ్రీకాంత్రెడ్డితో ఇంటర్వ్యూఊట్కూర్, జూన్ 6 : వానకాలం ప్రారంభం కావడంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచివుంది. ఈ నేపథ్యంలో వ్యాధుల నివారణ కోసం తీసుకుంటున్న చర్�