మక్తల్రూరల్,మే 29: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి వివిధ రంగాల్లో సేవలు అందిస్�
సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు పంపిణీఉనికి కోసం దొంగ దీక్షలకు దిగుతున్న ప్రతిపక్షాలుఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిదేవరకద్ర రూరల్, మే 28 : రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.. రైతులకు ఎలాంట�
ఊట్కూర్, మే 28 : జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మొగ్దుంపూర్ వన నర్సరీని శుక్రవారం అధికారులు సందర్శించారు. నర్సీరీలోని మొక్కలకు అధికారులు నీళ్లు పట్టారు. ఎంపీడీవో కాళప్ప మాట్లాడుతూ ప్రభ�
మూసాపేట, మే 27: తోటి సర్పంచ్ కష్టకాలంలో ఉన్నారని తెలిసి జిల్లా సర్పంచులంతా ఐక్యతతో ముం దుకొచ్చి ఆర్థికసాయం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అభినందించారు. మండలంలో�
కలెక్టర్ శర్మన్ | జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ నుంచి నేటి వరకు అన్ని గ్రామల పంచాయతీలు, మున్సిపాలిటీల వార్డుల వారీగా 1,99,732 కుటుంబాలకు చెందిన 7,99,732 మంది ప్రజలకు గురువారం నాటకి ఇంటింటి ఫీవర్ ఫీవర్ సర్వే నిర్వహ�
ధాన్యం తరలింపునకు కార్గో బస్సులు విఫలమైన ప్రైవేట్ సంస్థలుకష్టకాలంలో ధాన్యాన్ని తరలిస్తున్న ఆర్టీసీతడవకుండా తమవంతు బాధ్యతమహబూబ్నగర్ మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసలే కరోనా.. ఇంటి నుంచి బయటకు వెళ్�
తెలకపల్లి, మే 25 : కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తెలకపల్లి మండలంలోని అనంతసాగర్లో కరోనా బాధితులకు మంగళవారం నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్
కల్వకుర్తి, మే 25: విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఎమ్మెల్యే 5 ఆక్సిజన్ కా�
కోయిలకొండ, మే 24 : మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి రాంపూర్ గోదాముకు ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఏవో రామకృష్ణ సూచించారు. సోమవారం రాంపూర్ గోదాముకు ధాన్యం �
ఆగకుండా వెళ్తుండగా చేజ్ చేసి పట్టుకున్న మంత్రిరాజాపూర్, మే 24 : జాతీయ రహదారిపై బైక్ను బొలెరో వాహనంతో ఢీకొట్టి పారిపోతుండగా ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ చేజ్ చేసి పట్టుకున్న ఘటన మండల�
కొవిడ్ కేసులు పెరగడానికి కారణాలను అన్వేషించాలిలక్షణాలు ఉన్న వారందరికీ వైద్యం అందించాలిహోంఐసోలేషన్లో ఉన్నవారు బయట తిరగొద్దురాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడుశ్రీనివాసరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల�
దేవరకద్ర రూరల్, మే21: కరోనా వ్యాప్తి పెరుగుతున్న గ్రామాలను గుర్తించి కొత్త కేసులు నమోదు కాకుండా చూసుకోవాలని వైద్యాధికారి బాల్రాం, ప్రజాప్రతినిధులకు ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. చిన్న చి