ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిసీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనమరికల్, జూన్ 4: టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు న�
కాలం చెల్లిన విత్తనాలు, ఫెస్టిసైడ్స్ పట్టివేతదుకాణా యజమానులను రిమాండ్కు తరలింపుకల్వకుర్తి, జూన్ 3 : పట్టణంలోని మూడు సీ డ్స్, ఫరిలైజర్స్ దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్�
ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం వాడవాడలా ఎగిరిన మువ్వన్నెల జెండా.. వెల్దండ, జూన్ 2: మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను ప్రజాప్రతినిధులు,అధికారులు, ఉపాధ్యాయుల
మహబూబ్నగర్ టౌన్, మే 31 : జిల్లా కేంద్రంలోని పెద్దచెరువు తూము మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వానకాలంలో వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా మరమ్మతు పనులను చే�
మహబూబ్నగర్కు నర్సింగ్ కళాశాలనెరవేరిన ఎన్నికల హామీనాగర్కర్నూల్, మే 30 : నాగర్కర్నూల్ జిల్లాకు ప్ర భుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. దీంతో జిల్లా ప్ర జల చిరకాల కోరిక నెరవేరింది. ఈ మేరకు ఆదివారం ప్రగతి
మెడికల్ ఫలితాలు విడుదల97 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్నగర్ మెడికల్ కళాశాల రికార్డుఫస్ట్ బ్యాచ్లో ముగ్గురికి డిస్టింక్షన్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ హర్షంమహబూబ్నగర్, మ�
మక్తల్రూరల్,మే 29: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి వివిధ రంగాల్లో సేవలు అందిస్�
సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు పంపిణీఉనికి కోసం దొంగ దీక్షలకు దిగుతున్న ప్రతిపక్షాలుఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిదేవరకద్ర రూరల్, మే 28 : రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.. రైతులకు ఎలాంట�
ఊట్కూర్, మే 28 : జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మొగ్దుంపూర్ వన నర్సరీని శుక్రవారం అధికారులు సందర్శించారు. నర్సీరీలోని మొక్కలకు అధికారులు నీళ్లు పట్టారు. ఎంపీడీవో కాళప్ప మాట్లాడుతూ ప్రభ�
మూసాపేట, మే 27: తోటి సర్పంచ్ కష్టకాలంలో ఉన్నారని తెలిసి జిల్లా సర్పంచులంతా ఐక్యతతో ముం దుకొచ్చి ఆర్థికసాయం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అభినందించారు. మండలంలో�