అన్ని మండల స్థాయి సమావేశాలకు ఆహ్వానించాలి జెడ్పీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి నాగర్కర్నూల్, జూలై 25 : జిల్లాలోని మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు జెడ్పీటీసీలను శాశ్వత సభ్యుల
గ్రామాల్లోనూ బీ పాస్ అమలు టీఎస్-బీపాస్తో డీపీఎంఎస్, ఈ పంచాయతీల అనుసంధానం లే అవుట్లకు కలెక్టర్ అనుమతి పంచాయతీ అనుమతితోనే నిర్మాణాలు నాగర్కర్నూల్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : అక్రమ నిర్మాణాలపై పంచాయతీ�
నాగర్కర్నూల్, జూలై 22: జిల్లాలో మూడు రోజులుగా మురుసువర్షం కురుస్తూనే ఉన్నది. ఇప్పటికే అత్యధికంగా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల చెరువులు, కుంటలు నిండాయి. వ్యవసాయానికి అనువైన పదును లభించడంతో రైతులు సా
కొల్లాపూర్, జూలై22: కొల్లాపూర్ మండలంలో జోరుగా ముసురువర్షం కురిసింది. మండల వ్యాప్తంగా 40.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు మండల గణాంకాధికారి విశ్వేశ్వర్ గురువారం తెలిపారు. మండలానికి ఎగువన ఉన్న నల్లమల �
లక్ష నుంచి 62 వేల క్యూసెక్కులకు..ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదలఆత్మకూరు, జూలై 21 : జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. రెండ్రోజులుగా లక్ష క్యూసెక్కులకు తగ్గకుండా వచ్చిన ఇన్ఫ్లో బుధవారం ఒక్కసార
26 నుంచి కార్డుల మంజూరు ఆగస్టు నుంచి రేషన్ పంపిణీ ప్రభుత్వ ఆదేశంతో పేదల హర్షం ఏర్పాట్లలో సివిల్ సైప్లె అధికారులు నాగర్కర్నూల్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : పేదలకు పస్తులు, అర్థ్ధాకలి బాధలు తీరనున్నాయి. సీఎం
కోడేరు, జూలై 18: నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఎం మల్లేశ్ అనారోగ్యానిక�
హక్కులు, చట్టాలపై అవగాహన లైంగిక, వరకట్న బాధితులకు ఆసరా పోలీస్, వైద్య, న్యాయ సాయం 181 హెల్ప్లైన్పై విస్తృత ప్రచారం బాధితుల జీవితాల్లో వెలుగులు నాగర్కర్నూల్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : సఖి కేంద్రాలు బాలికలు,
అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక అభివృద్ధి పరుగులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బడ్జెట్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మంత్రి నిరంజన్డ్డి ఆమోదంతో అభివృద్ధి నాగర్కర్నూల్, జూ లై 14 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ని
పందులతో పొంచి ఉన్న ప్రమాదం అరికట్టడంలో అధికారుల విఫలం ప్రమాదాలబారిన వాహనదారులు అచ్చంపేట రూరల్, జూలై 12: మున్సిపాలిటీలో ఆయా వార్డుల్లో అధికమైన పందులతో ప్రమాదం పొంచి ఉన్నది. పట్టణం నుంచి సమీపంలోని ఆయా గ్ర�
లింగాల, జూలై 12: ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించాలని ఎంఈవో చంద్రుడు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆయా వార్డుల్లో తిరిగి విద్యార్థులు వింటున్న ఆన్లైన్ తరగతులన�