22 గ్రామాల్లో తడిసిన 31,270 ధాన్యం బస్తాలురైతులు అధైర్యపడొద్దు.. ధాన్యం కొంటాండీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డికొత్తకోట, మే 20 : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని 22 గ్రామాల్�
ఊట్కూర్, మే 19 : కరోనా వైరస్ నివారణకు ప్రతిఒ క్కరూ సహకరించాలని తాసిల్దార్ తిరుపతయ్య అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో బుధవారం మండల కేంద్రంతో పా టు పరిసర గ్రామాలను ఆయన సందర్శించారు. పని లేనివారు ఎట్టి పరిస్థ�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 19 : లాక్డౌన్ నేప థ్యంలో ఉదయం 10గంటల తర్వాత అనవసరంగా బయ టకు వస్తే చర్యలు తప్పవని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్, పాన్చౌరస్తా
కలుపు నివారణకు దోహదం..తప్పనున్న చీడపీడల బెడదభూమిలో ఇంకనున్న వర్షపు నీరువనపర్తి రూరల్, మే 18 : వేసవిలో చదును చేసుకునే పొలం పనులను బట్టే పంటల పెరుగుదల, దిగుబడులు వస్తాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్ల
నారాయణపేట, మే 17 : ఆర్థిక నేరాలు జరిగినప్పుడు కేసును ఛేదించడంతో బాధితులకు వా రి సొమ్మును త్వరితగతిన అందించి నేరస్తులకు శిక్షలు పడేలా చేయడం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కృషి చేయాలని క
పెంట్లవెల్లి, మే 16: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని జటప్రోల్ గ్రామ సమీపంలో ఏర్పాటు చే
రుద్రమూర్తికి పంచామృతాభిషేకాలుమహా మృత్యుంజయ పాశుపత హోమం ప్రారంభంశ్రీశైలం, మే 16: శ్రీశైలం మహాక్షేత్రంలో ఆది శంకరాచార్యుల జయంతి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపా�
కలెక్టర్ శర్మన్వైద్యసిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం నాగర్కర్నూల్, మే 15: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ శర్మన్ సూచించారు. శనివారం అదనపు కలెక్టర్ శ్రీనివార్రె
స్తంభించిన రవాణా వ్యవస్థనిర్మానుష్యంగా రహదారులువెసలుబాటు సమయంలో ఉరుకులు, పరుగులు అచ్చంపేట, మే 15: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ కొనసాగుతున్నది. ఉదయం 6 నుంచి 10గంటల వరకు నిత్యావసర�
జడ్చర్ల, మే 14 : జడ్చర్లలో నూతనంగా ఏర్పా టు చేసిన నిర్మల్ డయాగ్నోసిస్ సెంటర్ను శుక్రవా రం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. డయాగ్నోసిస్ కేం ద్రంలో ఏ�