నాగర్కర్నూల్, జూలై 11: నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 20మండలాలతో పోల్చుకుంటే అత్యధికంగా నాగర్కర్నూల్ మండలంలో కురిసింది. వర్షం రైతుల్�
గ్రామాల్లో తగ్గిన సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ దూరం పల్లెప్రగతి తెచ్చిన మార్పు ఏడాదిలో రెండుసార్లు పనులు చెత్త, పిచ్చి మొక్కలు తొలగింపు సున్నా శాతానికి సీజనల్ మరణాలు నాగర్కర్నూల్, జూలై 8 (నమస్తే తె�
కొల్లాపూర్, జూలై 5: హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి పచ్చదనానికి కేరాఫ్ తెలంగాణ మారాలని, అందుకోసం ప్రతిఒక్కరూ భాగస్వాములుకావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతీబంగారయ్య, ఎ
జెడ్పీటీసీ మంత్య్రానాయక్ రంగాపూర్లో సందడి చేసిన అధికారులు అచ్చంపేట రూరల్, జూలై 4: ‘పల్లె ప్రగతి’తో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని జెడ్పీటీసీ మంత్య్రానాయక్, ఎంపీపీ శాంతాభాయి అన్నారు. పల్లెప్రగత�
కోడేరు, జూలై 4: సీఎం సహాయనిధి పథకం పేదప్రజలకు వరంగా మారిందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన మణెమ్మ అనారోగ్య సమస్యతో హైదరాబాద్లోని న�
జూలై 1నుంచి పల్లె, పట్టణ ప్రగతి 10రోజుల పాటు అమలు పచ్చదనానికి హరితహారం ఇంటింటికీ ఆరు మొక్కలు ఒకరోజు పవర్ డే దూరంకానున్న సీజనల్ వ్యాధులు జిల్లాకు రూ.కోటి మంజూరు నాగర్కర్నూల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : గ్ర�
నాగర్కర్నూల్, జూన్ 24 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచేందుకు కృషి చేస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతీబంగారయ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు �
కొల్లాపూర్, జూన్ 24: కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పొయిన పిల్లలకు తక్షణ సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కొల్లాపూర్ �
నాగర్కర్నూల్, జూన్ 23 : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పంతుళ్లకు కరోనా నివారణ టీకా వేయనున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్న ప్రత్యేక డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 వ్యాక్సినేషన్ కే�
అచ్చంపేట రూరల్, జూన్ 23: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న పట్టణ ప్రగతి పనులకుగానూ ఆయా వార్డుల ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ కోరారు. పట్
కందనూలు, జూన్ 23 : ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం చేపట్టిన లక్ష్యాలను వంద శాతం ప్రతి అధికారి నెరవేర్చాలని జెడ్పీ చైరపర్సన్ పద్మావతి బంగారయ్య అన్నారు. బుధవారం కార్యాలయంలో స్థాయీ సంఘం సమావేశాలను ఆయా శాఖల �
86వేల మందికి ‘రైతుబంధు’ అచ్చంపేట, జూన్ 22: అచ్చంపేట నియోజకవర్గంలో 8ఎకరాలలోపు ఉన్న 86వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. అచ్చంపేట మండలంలోని 15,925మంది రైతులకుగానూ 14,667 మంది ఖాతాల్లో రూ.18,33,94,005 జమ అయ్యా యి. అమ్రాబ�