నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 20: ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి నుంచి విధించిన కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ శర్మన్ ప్రకటనలో కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 20: మున్సిపాలిటీలోని ఆదర్శనగర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. బస్తీబాటలో భాగం గా మంగళవారం పట్టణంలోని ఆదర్శనగర్, మ�
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 18 : ఆత్మరక్షణ కోసం చిన్నారులు, యువత కరాటే నేర్చుకోవాల ని సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి అన్నా రు. మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు అ�
నాగర్కర్నూల్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి �
పాలక మండలిలో కీలక నిర్ణయంఅలంపూర్, ఏప్రిల్ 17 : కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర పురాతత్వ శా ఖ ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ క్షేత్రంలో 18వ తేదీ నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నట్�
కుంట మధ్యలో నుంచి రోడ్డు ఏర్పాటుచర్యలు తీసుకోవాలని రైతుల ఫిర్యాదుదేవరకద్ర రూరల్, ఏప్రిల్ 17 : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ప్రతి నీటి బొట్టునూ �
నాగర్కర్నూల్ : అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపే
43 కి.మీ. టన్నెల్కు గానూ 33 కి.మీ. పూర్తి అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 10 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే ల క్ష్యంతో అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి సమీపంలో ఎస
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెల్లడి జడ్చర్ల/అచ్చంపేట, ఏప్రిల్10: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న జడ్చర్లకు వస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి శనివారం ఎమ్మెల్యే బాద�
1.13 కిలోల బంగారం స్వాధీనంఉండవెల్లి, ఏప్రిల్10: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.3.5 కోట్లను పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ లక్ష్మీదుర్గయ్�
శ్రీశైలం, ఏప్రిల్6: శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితో�
గద్వాల రూరల్, ఏప్రిల్4: మండలంలోని పూడూరు, అనంతపురం, కాకులారం, బీరెల్లి, కొత్తపల్లి, శెట్టిఆత్మకూర్ తదితర గ్రామాల్లో ఆదివారం ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని చర�