హన్వాడ, మే 12 : మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎంపీపీ బాలరాజు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగకు దుస్తులను పంపిణీ చేశారు. హన్వాడలో సర్పంచ్ రేవతి ఆధ్వర్యంలో సర్కారు కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్ద
మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో 60మంది చేరికహన్వాడ, మే 10: పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గుడిమల్కాపురా
ఊర్కొండ, మే 8: మండలంలోని ఊర్కొండపేటకు చెందిన పేద ముస్లిం కుటుంబానికి కల్వకుర్తి న్యూ రమ్య దవాఖాన వైద్యురాలు రమ్యసౌజన్య అండగా నిలిచారు. శనివారం తన సిబ్బందితో కలిసి ఆ కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకు�
కందనూలు, మే 8 : ఆరోగ్య విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఫీవర్ సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని మండల వైద్యాధికారి దశరథం అన్నారు. శనివారం వారి ఆధ్వర్యంలో మం�
కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్వెల్దండలో ముస్లింలకు దుస్తులు పంపిణీ వెల్దండ, మే 8: రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ముస్లింలకు గిఫ్టు ప్యాక్ల పంపిణీకల్వకుర్తి, మే 7: రాష్ట్రంలోని అన్నిమతాల ప్రజలను సమాన దృష్టితో చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మతసామరస్యానికి పెద్దపీట వేస్తున్నదని కల్వకుర్తి
అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డినిరాడంబరంగా అచ్చంపేట పురపాలక సభ్యుల ప్రమాణస్వీకారంచైర్మన్గా నర్సింహగౌడ్, వైస్ చైర్పర్సన్గా పోరెడ్డి శైలజవీడియోకాల్లో ప్రమాణస్వీకారం చేసిన నలుగురు కౌన్సిలర్
దేవరకద్ర రూరల్: మే 6: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలోగల మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్ ప్రాజెక్టులో గురువారం సాయంత్రం వరకు 13.3 అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిప�
అనవసరంగా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలివీసీలో రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డిమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 5 : జాతీయ విపత్తు వేళ పోలీసు శాఖ బాధ్యతలు మరింత పెరుగుతాయని, అందుకు తగ్గట్లుగా సంసిద్ధంగా ఉ
కొవిడ్ బారిన పడ్డ సిబ్బందికి రూ.3 వేల సాయంఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు చర్యలుమహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 5 : కొవిడ్ సమస్యతో బాధపడుతున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ వెంకటేశ్వర్లు అండగా ని లుస్తున్నారు. క
మిడ్జిల్, మే 4 : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైకుంఠ ధామాలుగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించింది. జిల్లాలో చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇం�
మండల ప్రత్యేక అధికారి కృష్ణమాచారికోస్గి, మే 4: కరోనా మహమ్మారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి కృష్ణమాచారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మండలంలోని చంద్రవంచ, నాచారం గ్రామాల్�
ఐపీఎల్..ఐబీఎల్గా మారిన వైనంబోర్డులు ఏర్పాటు చేసుకొని ఫుల్గా దందామధ్యవర్తులకు లాభం.. యువతకు నష్టంనడిగడ్డలో జోరుగా బెట్టింగ్గద్వాల న్యూటౌన్, మే 3: క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ మజాను పంచుతున్నది. దీంతో
జడ్చర్ల టౌన్, మే 2 : జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలనే నిబంధన మేరకు ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ర్యాపిడ్�