ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండాలి మండల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, సెప్టెంబర్ 22 : గ్రా మాల్లోని ప్రజలు, రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి.. ప్రజాప్రతినిధులతో సమన్వయంగా మ�
వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ప్రోత్సాహం నూనెగింజలు, పప్పు దినుసులతో లాభాలు రేపటి నుంచి వారంపాటు సదస్సులు క్లస్టర్ల వారీగా అవగాహన కల్పించనున్న అధికారులు యాసంగి నుంచి సాగుకు చర్యలు పప్పు పంటలే సాగు చే
సమన్వయంతో పనిచేయకుంటే సెలవుపెట్టి వెళ్ళండి మండల సర్వసభ్య సమావేశంలో వ్యవసాయాధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం నాగర్కర్నూల్: గ్రామాల్లో ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయకు�
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రైతు శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు అమలు చేస్తున్నా రు. విత్తనాలు విత్తడం మొదలు కొనుగోళ్ల వర కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీ సుకుంటున్నార
తెలకపల్లి: పార్టీ ప్రతిష్టకు అంకితభావంతో పని చేయాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తెలకపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా ఈదుల నరేందర్రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంగళవా�
Crop rotation | రైతులు ఒకే పద్ధతిలో కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పంట సాగుకు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
కోడేరు: ఆపదలో ఉన్న అభాగ్యులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్దన్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన కోడేరులోని సింగిల్ విండో కార్యాలయంలో మంగళవారం మండ�
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 19: జిల్లాకేంద్రంలో ఆదివారం ఉదయం గణపతుల నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు చేసిన యువక బృందాల స భ్యులు శనివారం రాత్రి గణపయ్యను నిమజ్జనానికి తరల
అచ్చంపేట టౌన్: పట్టణంలోని 20వ వార్డులో లక్ష్మి థియేటర్ ప్రక్కన ఆదివారం రోడ్డు నిర్మాణ పనులకు విప్, గువ్వల బాలరాజు భూమి పూజ చేశారు. అనంతరం కౌన్సిలర్ రమేశ్రావు మాట్లాడుతూ 290మీటర్లు 30 లక్షలతో రోడ్డు నిర్మా ణ �
నాగర్కర్నూల్: పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని
చారకొండలో కదలిన దళిత దండు దళితులు వ్యాపార వేత్తలుగా ఎదగాలి సమావేశంలో పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ చారకొండ: రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్ధిక�
కందనూలు: గత నెల 23వ తేదిన నిర్వహించిన మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వ హించిన రాత పరీక్షల ఫలితాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశ�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన పథకాలు లేవెందుకు..? పార్టీ ఉనికి కోసమే పాదయాత్రలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, సెప్టెంబర్ 12 : ప్రతిపక్ష పార్టీల నాయకులు కొంతమంది గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ప