నాగర్కర్నూల్, జూన్ 24 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచేందుకు కృషి చేస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతీబంగారయ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు �
కొల్లాపూర్, జూన్ 24: కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పొయిన పిల్లలకు తక్షణ సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కొల్లాపూర్ �
నాగర్కర్నూల్, జూన్ 23 : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పంతుళ్లకు కరోనా నివారణ టీకా వేయనున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్న ప్రత్యేక డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 వ్యాక్సినేషన్ కే�
అచ్చంపేట రూరల్, జూన్ 23: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న పట్టణ ప్రగతి పనులకుగానూ ఆయా వార్డుల ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ కోరారు. పట్
కందనూలు, జూన్ 23 : ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం చేపట్టిన లక్ష్యాలను వంద శాతం ప్రతి అధికారి నెరవేర్చాలని జెడ్పీ చైరపర్సన్ పద్మావతి బంగారయ్య అన్నారు. బుధవారం కార్యాలయంలో స్థాయీ సంఘం సమావేశాలను ఆయా శాఖల �
86వేల మందికి ‘రైతుబంధు’ అచ్చంపేట, జూన్ 22: అచ్చంపేట నియోజకవర్గంలో 8ఎకరాలలోపు ఉన్న 86వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. అచ్చంపేట మండలంలోని 15,925మంది రైతులకుగానూ 14,667 మంది ఖాతాల్లో రూ.18,33,94,005 జమ అయ్యా యి. అమ్రాబ�
విలేకరుల సమావేశంలో గిరిజన ప్రజాప్రతినిధులు కల్వకుర్తి రూరల్, జూన్ 22: మండల అభివృద్ధికి కృషి చేస్తున్న జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి జెడ్పీటీసీపై నిరాధార వ్యాఖ్యలు చేస్తే సహిం�
అచ్చంపేట రూరల్, జూన్ 21: ‘యోగా’ సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సీడీపీవో దమయంతి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలోని 10వ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో యోగా సాధన చే�
అభివృద్ధి బాటలో తిప్పారెడ్డిపల్లి రూ.44 లక్షలతో పనులు పూర్తి పల్లెప్రగతితో మారిన గ్రామస్వరూపం వంగూరు, జూన్ 21: హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారికి 2కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి ప
నూతన మండలంగా మహ్మదాబాద్ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి చొరవతో ఏర్పాటు రెండు మండలాలుగా గండీడ్ హర్షం వ్యక్తం చేస్తున్న కొత్త మండలవాసులు గండీడ్ /మహ్మదాబాద్, జూన్ 19: ప్రత్యేక మండలం ఏర్పాటుకు ఎదురుచూస్తున్న మహ
రైతుబంధు లబ్ధిపొందడంలో రాష్ట్రంలో నాగర్కర్నూల్ మూడో స్థానం ఉమ్మడి జిల్లాలో తొలిస్థానంలో జిల్లా రూ.369.57 కోట్ల పెట్టుబడి ఫలాలు పచ్చని మాగాణుల్లా.. బీడు భూములు ప్రతి ఏడాదీ పెరుగుతోన్న సాగుబడి సీఎం కేసీఆర�
ఉమ్మడి జిల్లాలోని 11 మైనార్టీ పాఠశాలలు కళాశాలలుగా అప్గ్రేడ్మొత్తంగా 20కి చేరిన ఇంటర్ కళాశాలల సంఖ్యవిద్యార్థులకు మెరుగైన విద్యే లక్ష్యంగా అడుగులుమహబూబ్నగర్టౌన్, జూన్16: మైనార్టీ విద్యార్థులకు నాణ�
అమ్రాబాద్, జూన్ 15: మండలంలోని అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం తొమ్మిదో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీభూముల సమస్యలపై చర్చించారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లోని కోర్ ఏరియాల్లో రైతుల