సోమశిల వంతెన, హైవే నిర్మాణంపై అసెంబ్లీలో ప్రస్తావన కొల్లాపూర్: చిరకాల స్వప్నం రెండు తెలుగు రాష్ర్టాలకు వారధి అయిన సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మాణం దశగా ప్రత్యే క చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆ�
వెల్దండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్ల కుంటుంబాలకు వరమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ గార్డెన్లో రెవెన్�
కొల్లాపూర్: పేదల ఆరోగ్య భద్రతకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు అనార్యోగంతో చికిత్స పొందగా వారి దవాఖాన ఖర్చుల నిమిత్తం మంజూరైన చె�
ఊర్కొండ: రైతు అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన శనివారం మండల కేంద్�
అచ్చంపేట సంతలో సౌకర్యాల కల్పనకు రూ. 10లక్షలు మంజూరు అచ్చంపేటలో కొత్తగా మేకలు, గొర్రెలు, పశువుల సంత ప్రారంభం సంతలో ఆవును కొనుగోలు చేసిన గువ్వల బాలరాజు అచ్చంపేట: అచ్చంపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన సంతకు ప్రభు�
కొల్లాపూర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరుడు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున కొల్లాపూర్ మున్సి పల్ ఎన్నికల్లో 11 వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన బోరెల్లి కరుణమహేశ్ గురువారం ట�
వెల్దండ: రైతు సంక్షేమం అభివృద్ధి చెందడంలో సింగిల్ విండో సొసైటీలు కీలక పాత్ర పోషించనున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం వెల్దండ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో సింగి
కొల్లాపూర్: పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డు చౌటబట్ల గ్రామానికి చెందిన కాశన్న మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ ఆపరేషన్ చేసుకునే ఆర్థిక స్థ�
చారకొండలో ఇంటింటి సర్వే షురూ ఆర్థిక స్థితిగతులపై అంచనా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు త్వరలో దళితబంధు కమిటీలు మండలంలో 17 పంచాయతీలు 2 వేల వరకు దళిత కుటుంబాలు చారకొండ దళితులకు అండగా సర్కారు నిలువబోతున్నది. దళ�
నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ కేసరి సముద్రం మినీ ట్యాంక్బండ్ పనులను దసరా నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ పి.ఉదయ్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని కేసరి సముద్రం చెరువు మినీ ట్యా
కొల్లాపూర్: మండల పరిధిలోని అంకిరావుపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయాన్ని గ్రామ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే బీరం హర్షవర
సబ్ సెంటర్లలో నిర్వహణ కేంద్రంలో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, సిస్టర్.. డాక్టర్ల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల! నాగర్కర్నూల్, (సెప్టెంబర్ 27) నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్�
శ్రీశైలం ఎడమగట్టు జెన్కో జలవిద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి అమ్రాబాద్: విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేసే అంశాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని శ్రీశైలం ఎడమగట్టు జెన్కో జల విద్యుత్ కేంద్రం చ�
కందనూలు: అన్ని సామాజిక వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి అన్నారు. ఆదివారం వారు జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ హల్లో మహిళాభి�
కల్వకుర్తి: కులవృత్తుల వారు ఆర్థికాభివృధ్ధి సాధించాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాద