నాగర్కర్నూల్, ఆగస్టు 10: హరితహారంలో ఇ చ్చిన లక్ష్యం మేరకు వందశాతం మొక్కలు నాటాల్సిందేనని, ఎలాంటి మినహాయింపు ఉండదని కలెక్టర్ శర్మన్ తేల్చి చెప్పారు. ప్రతి మండలకేంద్రంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె�
ప్రజాభిప్రాయ సేకరణ | పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ రెండవ కెనాల్ ఏర్పాటుపై పర్యావరణ అనుమతుల విషయంలోరాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగ�
అత్యధికంగా వ్యవసాయానికి రూ.3,773కోట్లు చిన్నతరహా రుణాలకు రూ.215కోట్లు ఖరారు చేసిన అధికారులు వందశాతం లక్ష్యం అధిగమిస్తాం: కలెక్టర్ శర్మన్ నాగర్కర్నూల్, ఆగస్టు 8, నమస్తే తెలంగాణ: వ్యవసాయ రంగానికి మరింత ఊతం �
అభివృద్ధి దిశగా చెంచుపెంటలు నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అచ్చంపేట, ఆగస్టు 8: మైదాన ప్రాంతంలోని గ్రామాలకు భిన్నంగా.. అటవీప్రాంతంలో బాహ్యప్రపంచానికి దూరంగా ప్రకృతిని నమ్ముకొని తరతరాలుగా జీవనం సాగిస్తున�
నాగర్కర్నూల్, ఆగస్టు 6: జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన నట్టల నివారణ మందు పంపిణీ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి రమేశ్ కోరారు. నాగర్కర్నూల్ మండలం మంతటిలో నిర్వహిస్తున్�
అన్నదాతలను ఆదుకుంటున్న పథకం రైతు కుటుంబానికి రూ.5 లక్షల సాయం కొత్త రైతులకు సువర్ణావకాశం 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం వేలాది కుటుంబాల్లో వెలుగులు నాగర్కర్నూల్, ఆగస్టు 6 తెల�
తిమ్మాజిపేట, ఆగస్టు 1: మండలంలో హరితహారం లక్ష్యాన్ని చేరుకోవడంపై అధికారులు దృష్టి పెట్టారు. మండలంలో ఈనెల 10వ తేదీ వరకు నిర్దేశించిన మేరకు మొక్కలు నాటేందుకు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. మండలంలో హ
కందనూలు, ఆగస్టు 1: ఓ వైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న తరుణంలో వానకాలం రావడంతో దోమల ప్రభావం కూడా పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు మరో పది రోజుల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నదని వాతావ�
స్నేహం.. భాష లేని ఓ బంధం, ఆత్మీయతకు ప్రతిరూపంనేడు స్నేహితుల దినోత్సవంబాలానగర్, జూలై31: ఏటా ఆగస్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం నిర్వహించుకోవాలని యూఎస్వో ప్రకటించింది. హాల్మార్క్ కార్�
సమస్యల పరిష్కారానికే బాల అదాలత్రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావుబాల అదాలత్కు 490 ఫిర్యాదులునాగర్కర్నూల్, జూలై31: బాల అదాలత్ కార్యక్రమాన్ని యజ్ఞంలా కొనసాగించి మారుమూల ప్రా�
తండ్రీకుమారుడు మృతి | జిల్లా పరిధిలోని బిజినేపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే