ఎస్సీ, ఎస్టీ వాడల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసౌకర్యాల కల్పనపై ప్రణాళికలువిద్యుత్, రోడ్లు, డ్రైనేజీ ఇతర పనులపై నివేదికనాగర్కర్నూల్ జిల్లాలో రూ.321 కోట్లతో అంచనా..సర్కారుకు నివేదించిన పీఆర్ అధికారులు
హరితహారంలో నాటిన మొక్కల లెక్కింపునేటి నుంచి క్షేత్రస్థాయిలో అధ్యయనంఅధికారుల బృందాల నియామకంరోజూ వివరాలు ఆన్లైన్లో నివేదనమొక్కల పెంపకంపై మరింత దృష్టి వనాలు పెంచి పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం
జెడ్పీచైర్పర్సన్ పద్మావతిఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటించాలినాయకులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీచైర్పర్సన్పెంట్లవెల్లి, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను పునర్ప్రారంభి
మండల సమావేశంలో ఎంపీపీ శాంతాబాయిఅధికారుల తీరుపై వాకౌట్ చేసిన సర్పంచులుఅచ్చంపేట, ఆగస్టు 30: ప్రభుత్వ శాఖల అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎంపీపీ శాంతాలోక్యనాయక్ అన్నారు. అచ్చంపేట మండల సర్వసభ�
దినదినాభివృద్ధి చెందుతున్న నాగర్కర్నూల్జిల్లా ఏర్పాటుతో మారిన ముఖచిత్రంరూ.65 కోట్లతో భూగర్భ డ్రైనేజీరూ.50 కోట్లతో సీసీ రోడ్లుతలమానికంగా మినీ ట్యాంక్బండ్త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటుత్వరలో మంత్ర�
సంస్థాగతంగా టీఆర్ఎస్ బలోపేతం గ్రామ స్థాయి నుంచి కమిటీలు తొలిసారిగా జిల్లా కార్యవర్గాలు నెలాఖరులోగా సభ్యత్వాల పూర్తి సెప్టెంబర్లో కమిటీల ఎంపిక కార్యవర్గంలో హుషారు నాగర్కర్నూల్, ఆగస్టు 27 (నమస్తే త�
సిలిండర్ ధరలకు రెక్కలు రూ.25 పెరిగిన వంట గ్యాస్ ధర ఏడాది వ్యవధిలో ఐదుసార్లు సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం తీరు అసహనం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు నాగర్కర్నూల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప�
ఇక అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, హెల్పర్లకు రూ.7,800.. జేపీఎస్లకు రూ.15వేల నుంచి రూ.28,719కి పెరుగుదల గ్రామ పాలనా సేవలకు ప్రభుత్వ ప్రాధాన్యత నాగర్కర్నూల్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజల�
ధరణి రిజిస్ట్రేషన్లకు సమయపాలన పాటించాలిఆరు మండలాల తాసిల్దార్లకు మెమోలు జారీ చేయాలికలెక్టర్ మనుచౌదరి నాగర్కర్నూల్, ఆగస్టు 21: జిల్లా వ్యాప్తంగా ధరణి పోర్టల్కు సంబంధించి పెండింగ్లో ఉన్న 1,620 రిజిస్ట్�
మధుసూదనశర్మ రచించిన పుస్తకాలు బాగున్నాయని లేఖభవిష్యత్లో మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆకాంక్షకొల్లాపూర్ కవికి ఉపరాష్ట్రపతి అభినందన కొల్లాపూర్, ఆగస్టు 21 : కొల్లాపూర్కు చెందిన కవి, రచయిత, సాహితీవే త
బిజినేపల్లి, ఆగస్టు 20 : ఇటీవల కురిసిన వర్షాలకు అల్లీపూర్ కుంట జలకళను సంతరించుకున్నది. గ్రామానికి సమీపంలో ఉన్న ఈ కుంటలో గతంలో కొద్దిపాటి నీరు మాత్రమే ఉండేది. కాగా ప్రస్తుతం కురిసిన వర్షాలకుతోడు సమీపంలోని
అఖిల పక్ష సమావేశంలో వక్తల పిలుపు కొల్లాపూర్, ఆగస్టు 19: కృష్ణానదీ జలాల్లో మన నీటి వాటా కోసం రాజకీయాలకతీతంగా అందరూ సంఘటితంగా పోరాడి సాధించుకోవాలని, అందుకు అందరూ సన్నద్ధం కావాలని గురువారం కొల్లాపూర్ మహబూ�