తిమ్మాజిపేట, ఆగస్టు 1: మండలంలో హరితహారం లక్ష్యాన్ని చేరుకోవడంపై అధికారులు దృష్టి పెట్టారు. మండలంలో ఈనెల 10వ తేదీ వరకు నిర్దేశించిన మేరకు మొక్కలు నాటేందుకు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. మండలంలో హ
కందనూలు, ఆగస్టు 1: ఓ వైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న తరుణంలో వానకాలం రావడంతో దోమల ప్రభావం కూడా పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు మరో పది రోజుల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నదని వాతావ�
స్నేహం.. భాష లేని ఓ బంధం, ఆత్మీయతకు ప్రతిరూపంనేడు స్నేహితుల దినోత్సవంబాలానగర్, జూలై31: ఏటా ఆగస్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం నిర్వహించుకోవాలని యూఎస్వో ప్రకటించింది. హాల్మార్క్ కార్�
సమస్యల పరిష్కారానికే బాల అదాలత్రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావుబాల అదాలత్కు 490 ఫిర్యాదులునాగర్కర్నూల్, జూలై31: బాల అదాలత్ కార్యక్రమాన్ని యజ్ఞంలా కొనసాగించి మారుమూల ప్రా�
తండ్రీకుమారుడు మృతి | జిల్లా పరిధిలోని బిజినేపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే
కలెక్టర్ శర్మన్చౌహాన్నాటిన మొక్కలను గాలికి వదిలేస్తే ఎలా?హరితహారం అమలులో నిర్లక్ష్యాన్ని వీడాలిఆకస్మిక తనిఖీలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం కోడేరు, జూలై 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్�
నాగర్కర్నూల్, జూలై 27: వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసితుల పునరావాసానికి అన్ని వసతులతో ప్లాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ శర్మన్ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో టెండర్ దక్కించుక�
అన్ని మండల స్థాయి సమావేశాలకు ఆహ్వానించాలి జెడ్పీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి నాగర్కర్నూల్, జూలై 25 : జిల్లాలోని మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు జెడ్పీటీసీలను శాశ్వత సభ్యుల