అచ్చంపేట టౌన్: పట్టణంలోని 20వ వార్డులో లక్ష్మి థియేటర్ ప్రక్కన ఆదివారం రోడ్డు నిర్మాణ పనులకు విప్, గువ్వల బాలరాజు భూమి పూజ చేశారు. అనంతరం కౌన్సిలర్ రమేశ్రావు మాట్లాడుతూ 290మీటర్లు 30 లక్షలతో రోడ్డు నిర్మా ణ �
నాగర్కర్నూల్: పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని
చారకొండలో కదలిన దళిత దండు దళితులు వ్యాపార వేత్తలుగా ఎదగాలి సమావేశంలో పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ చారకొండ: రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్ధిక�
కందనూలు: గత నెల 23వ తేదిన నిర్వహించిన మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వ హించిన రాత పరీక్షల ఫలితాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో విడుదల చేశ�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన పథకాలు లేవెందుకు..? పార్టీ ఉనికి కోసమే పాదయాత్రలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, సెప్టెంబర్ 12 : ప్రతిపక్ష పార్టీల నాయకులు కొంతమంది గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ప
సేంద్రియ వ్యవసాయంపై విస్తృత ప్రచారం అవసరం సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి నాగర్కర్నూల్, సెప్టెంబర్ 11 : యాసంగిలో ప్రభుత్వం దొడ్డు రకం వడ్లను కొనద ని, అందుకే సన్నరకాలు సాగు చేసేలా ప్రోత్సహించా�
సర్కారును విమర్శిస్తే కర్రుకాల్చి వాత పెడతాం కులవృత్తులను ప్రోత్సహిస్తే హేళన చేస్తారా..? సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నాగర్కర్నూల్లో అట్టహాసంగా మా�
మాజీ మంత్రి మహేంద్రనాథ్ | జిల్లా కేంద్రంలో కొల్లాపూర్ చౌరస్తాకు మాజీ మంత్రి, దివంగత మహేంద్రనాథ్ చౌరస్తాగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నామకరణం చేశారు.
నేటి నుంచి చేప పిల్లలు విడుదలవంద శాతం సబ్సిడీతో పంపిణీచేయూతనందిస్తున్న ప్రభుత్వంసంపద సృష్టిస్తున్న చేపలుఇక గ్రామాల్లోనూ అగ్గువకే..మత్స్యకారుల్లో సంబురం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో నీలి వ�
నెల రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఆరేండ్లలోపు చిన్నారుల ఆరోగ్యం కోసం.. గర్భిణులు, బాలింతలకు అవగాహన నాగర్కర్నూల్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలంటే సంపూర్ణ ఆహారం అందాలి. అయితే,
విద్యావంతుల తయారీలో వారి పాత్ర ఎనలేనిది జెడ్పీ చైర్పర్సన్ పద్మావతీబంగారయ్య ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జిల్లాలోని 79మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం కందనూలు, సెప్టెంబర్ 5 : సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడ�