ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణవిద్యార్థుల సంఖ్య మేరకు పంతుళ్లుయూడైస్ ఆధారంగా కార్యాచరణకలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీమార్గదర్శకాలు విడుదలకసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్
అమ్రాబాద్, ఆగస్టు 16: కౌమార దశలో 10నుంచి 19ఏండ్ల బాలబాలికలు 14 సూత్రాలను తప్పనిసరిగా పాటిస్టే భవిష్యత్తు సాఫీగా సాగుతుందని మన్ననూర్ ఆరోగ్యకేంద్రం వైద్యురాలు అరుణ పేర్కొన్నారు. అమ్రాబాద్, మన్ననూర్ పీహెచ్
తెల్లబంగారంవైపు రైతుల మొగ్గు ఉప్పునుంతల, వంగూరు మండలాల్లో అధికం పెంట్లవెల్లి, కోడేరు, కొల్లాపూర్ మండలాల్లో నిల్ కొల్లాపూర్, ఆగస్టు 16: నాగర్కర్నూల్ జిల్లాలో 20 మండలాలకుగానూ కేవలం మూడు మండలాలు మినహా మ�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, ఆగస్టు 15: నిరుపేద దళితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందజేయనున్నదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ర�
క్యాంపు కార్యాలయాల వద్ద జెండా ఎగురవేసిన విప్ గువ్వల, ఎమ్మెల్యే బీరం, మాజీ మంత్రి జూపల్లి నిరాడంబరంగా స్వాతంత్య్ర దినోత్సవం అచ్చంపేట, ఆగస్టు 15: నల్లమలలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం నిరాడంబరం�
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నాగర్కర్నూల్, ఆగస్టు15: తెలంగాణ అవతరించినప్పటి నుంచి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా భావించి ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్�
జిల్లా అదనపు వైద్యాధికారి వెంకటదాసు కోడేరు, ఆగస్టు 14: మండలకేంద్రంలోని వడ్డెర కాలనీలో జ్వరాలు తగ్గే వరకు వైద్య శిబిరాలు కొనసాగించి సేవలు అందిస్తామని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వెంకటదాసు పేర్కొన�
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మనూచౌదరి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు పరేడ్గ్రౌండ్లో ఏర్పాట్ల పరిశీలన నాగర్కర్నూల్, ఆగస్టు 13 : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ్ధన్రెడ్డి నాయినోనిపల్లి మైసమ్మ పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం పెద్దకొత్తపల్లి, ఆగస్టు 13: మైసమ్మ ఆలయ అభివృద్ధి కోసం పాలకమండలి సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ర
మండల బృహత్ ప్రకృతి వనం పనులుపరిశీలించిన ఎంపీపీ, ఎంపీడీవో కొల్లాపూర్, ఆగస్టు 13: మండలంలోని సింగవట్నంలో లక్ష్మీదేవమ్మగుట్టపై సర్వేనంబర్ 127లో ప్రభుత్వ భూమి 10ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన మండల బృహత్ ప్రకృ�
టీఆర్ఎస్లో చేరికలు | తాడూర్ మండలంలోని భలాన్పల్లి గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ సుధాకర్, వార్డు మెంబర్స్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు.