జిల్లాలో 90 కోట్ల విలువైన మత్య్స సంపద ఉత్పత్తి నడింపల్లి చెరువులో చేప పిల్లలు వదిలిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు 78 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి పాఠశాలలో మాక్ �
కొల్లాపూర్: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్న హస్తం అని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కుడికిళ్ల గ్
జిల్లాలోనే మొదటిస్థానంలో తిమ్మాజిపేట, చందుబట్ల చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ ఆదాయాన్ని రాబట్టుకుంటున్న గ్రామాలు నాగర్కర్నూల్, సెప్టెంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లెప్రగతి’తో గ్రామాలు శుభ�
తీరొక్క రంగుల్లో బతుకమ్మ చీరలు ఆరు రంగులు.. డిజైన్లు గోదాంలకు చేరిన కానుకలు రేషన్ దుకాణాల్లో అందజేత 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ.. వచ్చే నెలలో అర్హులందరికీ పంపిణీ కందనూలుకు చేరిన 1,89,480 చీరలు నాగర్కర్నూల్,
ఇప్పటికే పలు గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్ కొవిడ్ నుంచి ప్రజలను రక్షిస్తున్న టీకా పల్లెల్లో జోరుగా ఫీవర్ సర్వే ఇంటింటి బాట పట్టిన వైద్య,
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23: జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, అసంపూర్తిగా ఉన్న రహదారులకు మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. జిల్ల�
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి 90 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23 : పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేసి అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత�
నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలోపేతానికి నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్ష్య, కార్యదర్శులు కృషి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఇటీ�
కల్వకుర్తి: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీల నుంచి మండల కమిటీలు ఐక్యమత్యంగా పని చేయాలని ఎమ్మె ల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ని�
బంజారాహిల్స్ : మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఒకరు బాటిల్తో దాడి చేయడంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్�
ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండాలి మండల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, సెప్టెంబర్ 22 : గ్రా మాల్లోని ప్రజలు, రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి.. ప్రజాప్రతినిధులతో సమన్వయంగా మ�
వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ప్రోత్సాహం నూనెగింజలు, పప్పు దినుసులతో లాభాలు రేపటి నుంచి వారంపాటు సదస్సులు క్లస్టర్ల వారీగా అవగాహన కల్పించనున్న అధికారులు యాసంగి నుంచి సాగుకు చర్యలు పప్పు పంటలే సాగు చే
సమన్వయంతో పనిచేయకుంటే సెలవుపెట్టి వెళ్ళండి మండల సర్వసభ్య సమావేశంలో వ్యవసాయాధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం నాగర్కర్నూల్: గ్రామాల్లో ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయకు�
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రైతు శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు అమలు చేస్తున్నా రు. విత్తనాలు విత్తడం మొదలు కొనుగోళ్ల వర కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీ సుకుంటున్నార