రూ.20లక్షల నోట్లతో ధనలక్ష్మి అలంకరణ వరిదేలలో గాయత్రీదేవిగా అమ్మవారు కొల్లాపూర్,అక్టోబర్ 8: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం పట్టణంలోని కన్యాకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యసంఘం ఆధ
కొల్లాపూర్ రూరల్, అక్టోబర్ 8: బతుకమ్మ చీరల పంపిణీ కొల్లాపూర్ మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. అంగన్వాడీ టీచర్లు, రేషన్ డీలర్ల ద్వారా చీరెల పంపిణీ కార్యక్రమం సజావుగా నడుస్తున్నది. గతంలో కంటే ఇప్పట�
బల్మూరు, అక్టోబర్ 8 : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నారని సర్పంచ్ ప్రియాంకాగణేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మంగళకుంటపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపి�
అచ్చంపేట, అక్టోబర్ 8 : అంగన్వాడీ టీచర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని మారుతీనగర్లో 17వ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు రోజూవారీ�
మన్సూరాబాద్ : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ అశోక్రెడ్డి
ఏసీబీ దాడులు | జిల్లాలోని కొల్లాపూర్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 12వేలు లంచం తీసుకుంటూ కొల్లాపూర్ తహసీల్దార్ షౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
నేటి నుంచి బతుకమ్మ సంబురాలు తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ 14న సద్దుల బతుకమ్మతో ముగింపు 9 రోజుల పాటు నిర్వహణ ఊరూరా పాటల సందడే సందడి ఆడపడుచులకు అపూర్వ గౌరవం ఇచ్చిన ప్రభుత్వం బతుకమ్మ అతిపెద్ద పూల పండుగ. చిన్నార�
నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి జూనియర్ కళాశాలకు భవనాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మంగలవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 80 సంవత్సరాల క్రితం నిర్మించిన జూనియర్ కళా�
నూతన భవనాలకు నిధులు మంజూరు.. ఒక్కో నిర్మాణానికి రూ.16 లక్షలు.. నాగర్కర్నూల్ జిల్లాలో 178 సబ్ సెంటర్లకు ప్రతిపాదనలు తొలి విడుతలో 28 భవనాలకు కేటాయింపు.. గ్రామస్థాయిలో మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం ఆ
సోమశిల వంతెన, హైవే నిర్మాణంపై అసెంబ్లీలో ప్రస్తావన కొల్లాపూర్: చిరకాల స్వప్నం రెండు తెలుగు రాష్ర్టాలకు వారధి అయిన సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మాణం దశగా ప్రత్యే క చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆ�
వెల్దండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్ల కుంటుంబాలకు వరమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ గార్డెన్లో రెవెన్�