నాగర్కర్నూల్: సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణలో చట్టపరమైన లోపాలు లేకుండా చూడాలని రాష్ట్ర నీటి పారుదల ఓఎస్డీ మనోహర్ సూచించారు. మంగళవారం రాత్రి నాగర్కర్నూల్ కలెక్టరేట్లో నాగర్కర్నూల్, వనపర్�
నాగర్కర్నూల్: విలేజీ లెవల్ మల్టీ డిసిప్లీనరీ టీములతో ప్రతి ఇంటిని సర్వే చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించా�
కొల్లాపూర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర సమితి ఫ్లీనరీకి కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి వెంట పలు మండ లాల నాయకులు సోమవారం ఉదయం తరలివెళ్లారు. కొల్లాపూర్ పెంట్లవెల్లి, కోడేరు, పాన్గల్, పెద్దకొ�
ఎంజేఆర్ ట్రస్టుతో విస్తృత సేవలు వందలాది మందికి సామూహిక వివాహాలు యువతకు ఉచితంగా ఉద్యోగ శిక్షణ సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు యాదాద్రి ఆలయానికి రూ.2 కోట్లు, 2 కిలోల బంగారం విరాళం మన్ననలు పొందుతున్న కందనూల�
కొల్లాపూర్: తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వంలో కులవృత్తులను పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్స హిస్తున్నదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి అన్నారు. �
కొల్లాపూర్: నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కోడేరు మండలం కొండ్రావుపల్లి గ్రామ ఇన్చార్జి జక్కుల వెంకటస్వామి, వార్డు సభ్యులు, మరో 30మంది టీ�
పెద్దకొత్తపల్లి: మండల పరిధిలోని చంద్రబండ తండాకు చెందిన వార్డు సభ్యుడు జర్పుల దేవీకృష్ణ నాయక్తో పాటు పలు వురు గ్రామస్తులు సర్పంచ్ రాందాస్ సమక్షంలో బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బ�
ఊర్కొండ: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో గ్రామాల రూపురేఖల్లో ఘనణీయమైన మార్పు వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో వాల్మీకి జయ
దేవదూత చూపిన మార్గంలో నడవాలి తల్లిదండ్రులను ఆదరించాలి ముఖ్యవక్త సయ్యద్షా కలీముల్లాహుస్సేనీ ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు నాగర్కర్నూల్, అక్టోబర్ 19: మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ముస్లిం ఆ�
1200 కుటుంబాలు, 4 వేల మందికి లబ్ధి నేటి నుంచి సర్వే.. వారంలోగా వివరాల సేకరణ దళితుల హర్షం నాగర్కర్నూల్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : దీపావళికి ముందే దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభు త్వం శుభవార్త ప్ర
ఉప్పునుంతల: మండల పరిధిలోని హైద్రాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న డిండి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండి అలు గు పారుతుండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రాజెక్ట్లో
కొల్లాపూర్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త పెన్షన్లను మంజూరు చేస్తుందని అర్హులైన వారు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం