ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిరూ.1.12కోట్లతో వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనకొల్లాపూర్, అక్టోబర్ 10: కరోనా కష్టకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలన�
కల్వకుర్తి, అక్టోబర్ 10: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కల్వకుర్తి ప ట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వ రి ఆలయంలో అమ్మవారు ఆదివా రం లలితాదేవి అలంకరణలో భక్తుల కు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భా గంగా దంపతులు స
తిమ్మాజిపేట: తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లిలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదివారం రాత్రి అకస్మిక పర్యటన జరి పారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకం అయ్యారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులను, మహిళలను ఆప్యాయం�
కొల్లాపూర్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పట్టణంలోని
కొల్లాపూర్: కరోనా కష్టకాలంలోనూ రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరి గిందని, ఇది రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి అన్నారు. కొ�
తెలకపల్లి: సహకార సంఘాల ద్వారానే రైతులు అభివృద్ధి చెందుతున్నారని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రైతులకు సంక్షేమాలను అందిస్తూ వెన్నెముకగా టీఆర్ ఎస్ ప్రభుత్వం నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి�
తిమ్మాజిపేట: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను భుజాన ఎత్తుకున్నారని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్లో
రూ.20లక్షల నోట్లతో ధనలక్ష్మి అలంకరణ వరిదేలలో గాయత్రీదేవిగా అమ్మవారు కొల్లాపూర్,అక్టోబర్ 8: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం పట్టణంలోని కన్యాకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యసంఘం ఆధ
కొల్లాపూర్ రూరల్, అక్టోబర్ 8: బతుకమ్మ చీరల పంపిణీ కొల్లాపూర్ మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. అంగన్వాడీ టీచర్లు, రేషన్ డీలర్ల ద్వారా చీరెల పంపిణీ కార్యక్రమం సజావుగా నడుస్తున్నది. గతంలో కంటే ఇప్పట�
బల్మూరు, అక్టోబర్ 8 : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నారని సర్పంచ్ ప్రియాంకాగణేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మంగళకుంటపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపి�
అచ్చంపేట, అక్టోబర్ 8 : అంగన్వాడీ టీచర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని మారుతీనగర్లో 17వ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు రోజూవారీ�
మన్సూరాబాద్ : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ అశోక్రెడ్డి
ఏసీబీ దాడులు | జిల్లాలోని కొల్లాపూర్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 12వేలు లంచం తీసుకుంటూ కొల్లాపూర్ తహసీల్దార్ షౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.