వెల్దండ: దైవ భక్తి పెంపోందించుకున్నపుడే మానసిక ప్రశాంతంత దొరుకుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండ మండలం నాగురావుపల్లి తండాలో తుల్జా భవాని అమ్మవా�
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన మినుములు, మొక్కజొన్నల పెరుగుదల 20 నుంచి 30 శాతం తగ్గనున్న ప్యాడీ యాసంగి పంటల ప్రణాళిక ఖరారు ఎరువుల అంచనాలూ తయారు కందనూలులో యాసంగికి సన్నద్ధత యాసంగి సీజన్లో వరికి ప్రత్యామ్నాయ ప
ఎస్టీల భూములకు నీటి వసతి వంద శాతం రాయితీపై బోరు మోటర్లు ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు వర్తింపు ఇద్దరు, ముగ్గురు కర్షకులున్నా అమలు దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు గిరిజన రైతులను వ్యవసాయ రంగంలో ప్రోత్సహ
ఏలిననాడు ఎకరాకు నీళ్లివ్వలె.. ఆంధ్రోళ్ల పంచనపడి బతికి.. ఇయ్యాల మాట్లాడుతున్నరు.. ప్రతిపక్షాలపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఫైర్ నాగర్కర్నూల్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పాల్
టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం మాటను తూటాగా మార్చి రాష్ట్రం తెచ్చిన నేత కేసీఆర్ దశల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం కేసీఆర్ నాయకత్వంలో ఏడేండ్ల తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానం మండల
వెల్దండ: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం వెల్దండ మండలం కొట్ర గేటు వద్ద నిర్వ
కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం చరిత్ర చెప్పుకునే కాంగ్రెస్.. ప్రజలకు చేసింది ఏమీ లేదు.. కేంద్రంలో బీజేపీది పసలేని పాలన.. నవంబర్ 15న వరంగల్ సభకు భారీగా తరలివెళ్లాలి పాల్గొన్న జడ్పీ�
జూనియర్ కళాశాలల్లో విధుల్లో చేరిన అతిథి అధ్యాపకులు పాత లెక్చరర్లనే రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 62 మంది నియామకం నెలకు రూ.21,600 వేతనం గాడినపడనున్న ఇంటర్ విద్య ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల హర�
నాగర్కర్నూల్: సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణలో చట్టపరమైన లోపాలు లేకుండా చూడాలని రాష్ట్ర నీటి పారుదల ఓఎస్డీ మనోహర్ సూచించారు. మంగళవారం రాత్రి నాగర్కర్నూల్ కలెక్టరేట్లో నాగర్కర్నూల్, వనపర్�
నాగర్కర్నూల్: విలేజీ లెవల్ మల్టీ డిసిప్లీనరీ టీములతో ప్రతి ఇంటిని సర్వే చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించా�
కొల్లాపూర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర సమితి ఫ్లీనరీకి కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి వెంట పలు మండ లాల నాయకులు సోమవారం ఉదయం తరలివెళ్లారు. కొల్లాపూర్ పెంట్లవెల్లి, కోడేరు, పాన్గల్, పెద్దకొ�
ఎంజేఆర్ ట్రస్టుతో విస్తృత సేవలు వందలాది మందికి సామూహిక వివాహాలు యువతకు ఉచితంగా ఉద్యోగ శిక్షణ సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు యాదాద్రి ఆలయానికి రూ.2 కోట్లు, 2 కిలోల బంగారం విరాళం మన్ననలు పొందుతున్న కందనూల�
కొల్లాపూర్: తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వంలో కులవృత్తులను పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్స హిస్తున్నదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి అన్నారు. �