లక్కీ డిప్ పేరిట కుచ్చు టోపీ తక్కువ డబ్బుతో ఎక్కువ ఆశ స్కీంల పేరిట సామాన్యులకు బురిడీ అచ్చంపేటలో రూ.3కోట్లు వసూళ్లు నాగర్కర్నూల్లోనూ కేసు నమోదు రూ.300 కట్టండి.. ఒక్కసారి కడితే చాలు.. లక్కీడిప్ తీస్తాం.. త�
Kollapur Mango | జిల్లాలోని మామిడి రైతుల చిరకాల వాంచ నెరవేరనున్నది. మామిడి మార్కెట్ ఏర్పాటు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది.
పెరుగుతున్నకొత్త వేరియంట్ కేసులు ఈ నెల 10 వరకు నిబంధనలు మాల్స్, దుకాణాల్లో మాస్క్ తప్పనిసరి ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా సభలు, సమావేశాలపైనా నిషేధం ఒమిక్రాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తున్న
Crime News | కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పని ముగించుకొని ఇంటికి బయలు దేరిన సమయంలో జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ ఘటన పలుగు తండాలో చోటు చేసుకుంది.
Accident | ల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఉప్పునుంతల మండలం పిరట్వాని పల్లి స్టేజి సమీపంలో జరిగింది.
నాగర్కర్నూల్, జనవరి 1: ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతన ఉత్తేజంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం పలువురు అధికారులు క�
జనవరి 3 నుంచి ప్రారంభం 1 నుంచి రిజిస్ట్రేషన్లు స్కూల్ ఐడీలతోనూ, ఆధార్ కార్డులతో పేర్లు నమోదు ఒమిక్రాన్ నేపథ్యంలో కార్యాచరణ 100 శాతానికి చేరువలో తొలిడోసు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కరోనా కలవర పెడుతు
దళిత రైతులకు వెన్నుదన్నుగా.. నాగర్కర్నూల్ జిల్లాకు రూ.4.75 కోట్లు మంజూరు ఎకరాకూ రూ.3.50 లక్షలు 136 మంది అన్నదాతల గుర్తింపు తీగ జాతి సాగుకు ప్రోత్సాహం ఉద్యానవన శాఖ అవగాహన దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం �
దళితబంధుకు రూ.50కోట్లు మంజూరు కొత్త సంవత్సరం కానుకిచ్చిన సర్కార్ జిల్లా కలెక్టర్ ఖాతాలో నిధులు జమ సుమారు 2 వేల కుటుంబాలకు లబ్ధి వివరాల సేకరణ పూర్తి చేసిన అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్న దళిత కుటుంబా�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించన్నునట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలి�
ఇంటర్ విద్యార్థిని | బెడ్ పై నుంచి ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని కిందపడటంతో కాలు విరిగింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
కొత్త వేరియంట్ను తేలిగ్గా తీసుకోవద్దు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం ఇకపై మాస్క్ ధరించడం తప్పనిసరి లేకుంటే రూ.1000 జరిమానా ఇల్లు దాటితే టీకా సర్టిఫికెట్ ఉండాల�