ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించన్నునట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలి�
ఇంటర్ విద్యార్థిని | బెడ్ పై నుంచి ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని కిందపడటంతో కాలు విరిగింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
కొత్త వేరియంట్ను తేలిగ్గా తీసుకోవద్దు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం ఇకపై మాస్క్ ధరించడం తప్పనిసరి లేకుంటే రూ.1000 జరిమానా ఇల్లు దాటితే టీకా సర్టిఫికెట్ ఉండాల�
కేంద్రం రైతులపై వివక్ష చూపుతున్నది అన్నదాతలను మోసం చేసే రోజులకు చెల్లు జాతీయ స్థాయిలో వ్యవసాయంపై విస్తృతంగా చర్చ జరగాలి మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ నారాయణమూర్తితో కలిసి సినిమా వీక్షించ
భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఐదు రకాలుగా పథకాలు దరఖాస్తు ఐదేండ్ల కాలం వర్తించనున్న బీమా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6.30 లక్షలు శాశ్వత అంగవైకల్యానికి రూ.4 లక్షలు సాధారణ మరణానికి రూ.1.30 లక్షలు భవన నిర్మాణ పనులు �
కొరవడిన అధికారుల పర్యవేక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య సంఖ్య ఎక్కువున్న చోటు నుంచే ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు కల్వకుర్తి/ చారకొండ, నవంబర
ఆలయ పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అదృష్టంగా భావిస్తున్నా.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 2 కిలోల బంగారం అందజేత నాగర్కర్నూల్, నవంబర్ 26 : యాదాద్రి లక్ష్మీనర�
కల్వకుర్తిరూరల్, నవంబర్ 25: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో వాటిపై అవగాహన ఉండాలని కల్వకుర్తి సీఐ సైదులు సూచించారు. పట్టణంలోని శుభం ఫంక్షన్హాల్లో సైబర్ సెల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివ
డిసెంబర్ చివరి నాటికి భగీరథ నీరు సరఫరా కావాలి పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సమీక్షలో కలెక్టర్ ఉదయ్కుమార్ నాగర్కర్నూల్, నవంబర్ 25: మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ నీటిని డిమాండ్కు తగ్గట్టు సరఫరా చే�
ప్రత్యామ్నాయానికి ప్రాధాన్యం యాసంగి సీజన్లో పంటల మార్పు ఉమ్మడి జిల్లాలో తగ్గనున్న వరి సాగు పప్పు, నూనె గింజల వైపు రైతన్న మొగ్గు 7,21,423 ఎకరాల్లో సాగు అంచనా ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ధాన
కల్వకుర్తి, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రైతు ధర్నాకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్�
పున్నమి వెలుగుల్లో వేడుకలు భారీగా భక్తుల రాక ఆకట్టుకున్న కళారాధన శ్రీశైలం, నవంబర్ 18 : శ్రీశైలం క్షేత్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జ్వాలాతోరణానికి ఉపయోగించే ఒత్తులను ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వ�
13 ఏండ్ల కిందట నిలిచిన హాస్టల్ నిర్మాణ పనులు పరిశీలించిన బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి అనిల్ప్రకాశ్ కోడేరు, నవంబర్ 18 : మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహాన్ని వేరే స్థలంలో ఎందుకు నిర్మించారని బీసీ వెల్