ఆలయ పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అదృష్టంగా భావిస్తున్నా.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 2 కిలోల బంగారం అందజేత నాగర్కర్నూల్, నవంబర్ 26 : యాదాద్రి లక్ష్మీనర�
కల్వకుర్తిరూరల్, నవంబర్ 25: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో వాటిపై అవగాహన ఉండాలని కల్వకుర్తి సీఐ సైదులు సూచించారు. పట్టణంలోని శుభం ఫంక్షన్హాల్లో సైబర్ సెల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివ
డిసెంబర్ చివరి నాటికి భగీరథ నీరు సరఫరా కావాలి పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సమీక్షలో కలెక్టర్ ఉదయ్కుమార్ నాగర్కర్నూల్, నవంబర్ 25: మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ నీటిని డిమాండ్కు తగ్గట్టు సరఫరా చే�
ప్రత్యామ్నాయానికి ప్రాధాన్యం యాసంగి సీజన్లో పంటల మార్పు ఉమ్మడి జిల్లాలో తగ్గనున్న వరి సాగు పప్పు, నూనె గింజల వైపు రైతన్న మొగ్గు 7,21,423 ఎకరాల్లో సాగు అంచనా ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ధాన
కల్వకుర్తి, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రైతు ధర్నాకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్�
పున్నమి వెలుగుల్లో వేడుకలు భారీగా భక్తుల రాక ఆకట్టుకున్న కళారాధన శ్రీశైలం, నవంబర్ 18 : శ్రీశైలం క్షేత్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జ్వాలాతోరణానికి ఉపయోగించే ఒత్తులను ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వ�
13 ఏండ్ల కిందట నిలిచిన హాస్టల్ నిర్మాణ పనులు పరిశీలించిన బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి అనిల్ప్రకాశ్ కోడేరు, నవంబర్ 18 : మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహాన్ని వేరే స్థలంలో ఎందుకు నిర్మించారని బీసీ వెల్
కందనూలు జిల్లా దవాఖానకు డయాగ్నొస్టిక్ కేంద్రం వైరాలజీ సెంటర్ కేటాయింపు ఆరు నెలల్లో అందుబాటులోకి సేవలు ఇప్పటికే మెడికల్, నర్సింగ్ కళాశాలలు మాట నిలబెట్టుకున్న సీఎం నాగర్కర్నూల్ జిల్లాలో సర్కారు �
తక్కువ సమయంలో దిగుబడి ఎక్కువ మొత్తంలో ఆదాయం రైతులకు విస్తృతంగా అవగాహన వరికి ప్రత్యామ్నాయంగా సాగు మార్కెట్లో మంచి మద్దతు ధరలు నాగర్కర్నూల్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తక్కువ సమయంలో ఎక్కువ లాభాలకు చిరు
ప్రారంభమైనకొత్త ఓటర్ల నమోదు ముసాయిదా జాబితా విడుదల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది.కొత్త వారి నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నది. వచ్చే సంవత్సరం జనవరి వరకు 18 �
భావితరాలకు అందించే గొప్ప సంపద తెలంగాణలో నాలుగు శాతం అడవిని పెంచాం.. అర్హులైన సాగుదారులకు పట్టాలివ్వడమే ప్రభుత్వ నిర్ణయం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పోడు భూములు, అడవుల సంరక్షణపై అఖిలప�
మంత్రి నిరంజన్ రెడ్డి | నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.
తాడూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రైతుల అభివృద్దియే ప్రభుత్వ ధ్యేయంగా అన్ని రకాలుగా ఆదుకునేందుకు రైతుబంధు, ర�
కోడేరు: రైతులు ఎప్పుడు సాగు చేస్తున్న వరి పంటలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న లాభసాటి కూర గాయలు వంటి వ్యాపార పంటలను సాగు చేసుకొవాలని స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి సూచించారు. మండ�