శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రె�
Julakanti Rangareddy | ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను(Crops) కాపాడాలని మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దశాబ్ద కాలం పాటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు దర్జాగా రెండు కార్లు పంటలు పండించుకొని ఆనందంగా జీవించారు. కాలు అడ్డం పెడితే పొలం పారడంతోపాటు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో రైతులు చింత లే
కృష్ణా సాగునీటి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తామని తమ ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇవ్వలేదని, ఇస్తామని కూడా చెప్పలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై జరుగుతు
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ (BRS) ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని తె�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను నెలలోగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇటీవల నిర్వ
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు మళ్లీ బోర్లు, బావుల తవ్వకంపై దృష్టిసారించారు. ఈ ఏడాది ఎగువ నుంచి రిజర్వాయర్కు చుక్కనీరు రాకపోవడంతో ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో వరి సాగు ప్రశ్నార్థకమైంది. బోర్లు వేసుకున్న రైతులు మాత్రమే ఎకరం నుంచి రెండెకరాల వరకు సాగు చేస్తున్నారు. చాలా మంది రైతులు ఆరుతడి
ఈ ఏడాది యాసంగి సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు చుక్కనీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ తేల్చేసింది. దీంతో సాగర్ ఆయకట్టుకు క్రాప్హాలిడే తప్పదని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం చూస్తే నిజమేనని అనిపించకమానదు. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన ఇన్ఫ్లో లేకపోవడంతో వచ్చే వేసవి ఎలా ఉంటుందనే చర్చ ఇప్ప�
నాగార్జునసాగర్ డ్యామ్పై నవంబర్ 28వ తేదీకి ముందున్న రీతిలో యథాతథస్థితిని కొనసాగేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరింది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి తొలిస�