ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్సాహం చేసిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను అక్రమించడం దుర్మార్గపు చర్యగా అభివర్�
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యామ్పై నవంబర్ 28కి ముందున్న రీతిలో యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్వహణను కృష్ణానదీ యాజమాన
KRMB | నల్గొండ : నాగార్జున సాగర్ రైట్ కెనాల్కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు 15 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పం�
నాగార్జున సాగర్లో (Nagarjuna Sagar) ఉధ్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్యామ్ 13వ గేట్ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు (Right Canal) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల�
Minister Jagadish Reddy | సాగర్ నీటి విషయంలో మొండి వైఖరితో ఏపీ తొండి చేస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో గురువారం ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ�
సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో సాగర్ ఎడమ కాలువ (Sagar Left Canal) ఎస్కేప్ గేటు (Escape Gate) ఊడిపోయింది. కాలువ కోతకు గురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. అప్రమత్తమైన అధికారులు ఎడమ కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు.
CM KCR | జానారెడ్డి పీరియడ్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాలుగు రోడ్లు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హాలియాలో ఏర్పాటు చేసిన నాగార్జున సాగర్ బీఆర్ఎస్ ప్రజా �
CM KCR | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రెండేండ్లలో కాదు.. నాలుగేండ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే.. నేను కాంగ్రెస్ పార్టీ కండువా తీసి, గులాబీ కండువా కప్పుకుంటానని �
ప్రకృతి అందాలకు నెలవు నాగార్జున సాగర్.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను ఇక్కడ కృష్ణానదిపై నిర్మించారు. సాగర్ జలాశయంలో అతిపురాతనమైన నాగార్జున కొండ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. నియోజకవర్గాల పు�
Jana Reddy | కుందూరు జానారెడ్డి @ పెద్దలు జానారెడ్డి. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 15 ఏండ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఇంత పెద్ద ట్రాక్ రికార్డు కలిగిన జానారెడ్డి తన �
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తో సాగర్ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావుల ఆధారంగా రైతులు వరి సాగు చేశారు. వర్షాలు కురువక భూగర్భజలాలు తగ్గి ప్రస్తుతం అవి ఎండిపోయే పరిస్థితికి చేరాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు శనివారం నీటిని విడుదల చేశారు. నందికొండ పొట్టిచెలిమె సమీపంలోని ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పూజలు నిర్వహ
సమైక్య రాష్ట్రంలో 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విద్యుత్ చీకట్లు అలుముకున్నాయి. స్వరాష్ట్రంలో అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యాయి.