ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి, కరెంట్కు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల మొదలైతేనే రైతులు పంటలు సాగు చేసేవారు. లేకుంటే పడావు పెట్టేవారు. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల కష్టంగా మారింది. వరి సాగుకు సరిపడా నీళ్లు ప్రాజెక్టులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్�
‘బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రస్థానం ప్రారంభమైనది. ఐదేండ్లుగా అన్ని రంగాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. నేను గెలిచిన రెండేండ్లలోనే 1500 కోట్ల రూపాయల అభ
కృష్ణా జలాల విడుదలకు సంబంధించిన గణాంకాలను ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీలు సరిగా పనిచేయకపోవడంతో ప్రత్యేకంగా జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని ఏర్పాటు చేసిన నదీ యాజమాన్య బోర్డు (క
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నాకు అవకాశం కల్పించారు.. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని, రాష్ట్ర
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్లో నిర్మించిన ‘బుద్ధవనం ప్రాజెక్టు’కు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, బుద్ధవనం ప్
హరితహారంలో నాటే మొక్కలు పర్యావరణ పరిరక్షణతోపాటు ఆదాయ మార్గంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. సాగునీటి కాల్వల వెంట హరితహారం మొక్కలు నాటి గ్రామ పంచాయతీలకు
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఇటీవల సమావేశాల నిర్ణయం మేరకు ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) జూలై 14న భేటీ కానుంది. ఈ మేరకు బోర్డు సభ్యులకు కేఆర్ఎంబీ సోమవారం లేఖ రాసిం�
రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ రహదారి తుర్కయంజాల్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్.. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర
మన ఊరికి - మన ఎమ్మెల్యే కార్యక్రమంతో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. శుక్రవారం మండలంలోని అభంగాపురంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర�
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని టెలిమెట్రీ కేంద్రాలను, కుడి కాలువను సందర్శించి పరిశీలించారు. కేఆర్ఎంబీ( KRMB ) చైర్మన్ శివానందన్ కుమార్ ఆధ్వ�