ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధానికి అక్కడి నుంచి నీళ్లు సరఫరా చేస్తారు.. లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీటిని తరలిస్తారు. అయినా అక్కడి ప్రజలకు మాత్రం తాగునీళ్లకు తిప్పలు తప్పడంలేదు.
“ఇవాళ కూడా ఎండీడీఎల్(మినిమమ్ డ్రా డౌన్ లెవెల్) ఎబౌ లెవెల్ సాగర్లో ఏడు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎన్డీడీఎల్ కింద కూడా మరో ఏడెనిమిది టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోని నీటి వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ గురువారం తలపెట్టిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ సర్కారు కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు ఏపీ బుధవా�
ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్కు సోమవారం రాత్రి 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా 4 వేల క్యూసెక్కుల వరకు పెంచి 3,500 క్యూసెక్కుల నీరు వచ్చే విధంగా అధికారులు క
నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా ? ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసినా.. ఇప్పటివరకు మళ్లీ ఆ అంశంపై స్పందించకపోవడంతో అనుమానాలు వ్య
కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagadish Reddy) అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యుడు డాక్టర్ ఆర్ఎస్ సాంఖున ఆధ్వర్యంలో ఈఈ శివశంకరయ్య, రఘునాథ్రావుతో కూడిన బృందం రెండో రోజైన శనివారం నాగార్జున సాగర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్న�
‘రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీళ్లు ఉన్నాయి. ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవు’ ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల చెప్పిన మాట. మరోవైపు శ్రీశైల�
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, అందుకే పంటలకు నీళ్లు ఇవ్వలేమని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తేల్చి చెప్పారు.
ఈ వేసవిలో హైదరాబాద్ మహా నగర ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, అందువల్ల నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జల మండలి స్పష్టం చేస్తోంది.
Jagadish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుందని.. ఈ సమయం తక్కువేం కాదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెబితే.. అవకాశం ఇచ్చారని.. ఈ మార్పు తిరోగమనంలా ఉందని వి
నాగార్జునసాగర్ ఆయకట్టులో ఎండుతున్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కృష్ణా జలాలు తీసుకురావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు ఆ�
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం రోడ్డెక్కారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. క
సాగు విస్తీర్ణంలో ఎప్పుడూ ముందుండే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈసారి పూర్తిగా వెనుకబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యాసంగి ఎండమావిని తలపిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా చరిత్రలో ఎన్నడూలేని విధంగా తొలిసారిగా పంటల స�