Karnataka | మైనర్ బాలికతో మాట్లాడుతున్నాడని ముస్లిం యువకుడిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకున్నది. హఫీద్ అనే యువకుడికి సామాజిక మాధ్యమైన ఇన్స్టాగ్రామ్లో
Himanta Biswa Sarma | ముస్లింలలో బహు భార్యత్వానికి బీజేపీ వ్యతిరేకమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (CM Himanta Biswa Sarma) అన్నారు. స్వతంత్ర భారత దేశంలో ఉంటున్న ఒక పురుషుడు ముగ్గురు,
దీపావళి వేడుకల సందర్భంగా గుజరాత్లోని వడోదరలో మతఘర్షణలు చెలరేగాయి. సోమవారం రాత్రి వడోదరలోని పానిగేట్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. హింసకు కచ్చితమైన కారణం తెలియదని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ �
హిందూ ఆలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి భూమిని దానంగా ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో చోటుచేసుకుంది. ఢిల్లీ-లక్నో జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆంజనేయ ఆలయం అడ్డుగా ఉన్నది. దీంతో విస్తరణ పనుల్లో �
Mohd Siddiqui | అతడు ముస్లిం. అయితేనేం.. వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం గణేశ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు. నవరాత్రులు ఆ గణనాథుని పూజల్లో కూడా పాల్గొంటున్నాడు. అతడే హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్దిఖీ (Mohd
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే
ప్రవక్త ఇబ్రాహీం సరిగ్గా ఐదువేల ఏండ్ల కిందటివారు. ఆయన సృష్టిని పరిశీలన దృష్టితో చూసేవారు. ఇంతపెద్ద సృష్టికి ఒక కర్త ఉండి ఉంటాడని భావించేవారు. ఒకరోజు రాత్రి ఆకాశంలో నక్షత్రాలను తదేక దృష్టితో గమనించి ‘అవే
ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది
భోపాల్, మే 21: ‘నీ పేరు మహమ్మదే కదా. ఏంటీ కాదా..? నిజం చెప్పు.. ఏదీ నీ ఆధార్ కార్డు చూపించు’ అంటూ మతిస్థిమితం లేని 65 ఏండ్ల వృద్ధుడిని ఓ బీజేపీ కార్యకర్త దారుణంగా కొట్టాడు. ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ
Eid Ul Fitr | ఒక మొక్క నాటారు. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రోజూ నీళ్లు పోశారు. రాత్రుళ్లు సైతం దాని బాగోగులు చూశారు. దానిపట్ల ఎంతో శ్రద్ధ చూపారు. అది కాస్తా పెరిగి పెద్దదవుతున్న తరుణంలో పట్టించుకోవడం మా�