కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. పేద ముస్లిం యువకులకు రాళ్లు రువ్వినందుకు బీజేపీ డబ్బు ఇస్తోందని తనకు అనధికార సమాచారం అందిందని ఆయన ఆర
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు
విడాకులు పొందిన ముస్లిం మహిళ ‘ఇద్దత్' గడువు ముగిసి, మళ్లీ పెండ్లి చేసుకోనంత వరకు సీఆర్పీసీ ప్రకారం భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొన్నది
మసీదుల్లో లౌడ్స్పీకర్లను నిషేధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే పట్టుపడుతున్న నేపధ్యంలో శుక్రవారం 30 మందికి పైగా ముస్లిం నేతలు ఎంఎన్ఎస్కు రాజీనామా చేశారు.
మహమ్మద్బిన్ ఖాసీం (క్రీ.శ. 712) -క్రీ. శ. 712లో భారత్పై దండెత్తిన తొలి ముస్లిం. ఇతను అరబ్బు దేశానికి చెందిన వ్యక్తి. సింధు రాజు దాహర్పై దండెత్తాడు. -ముస్లింలుకాని ప్రజలపై భారత్ జిజియా అనే మత పన్ను విధించాడు. గజన
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను ముస్లిం నేతలు గురువారం కలిసి హిజబ్ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు.
హిందువు మృతదేహానికి అంత్యక్రియలునర్సాపూర్, మే 17: కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు సొంతవారే ముందుకురాని స్థితిలో పలువురు ముస్లిం యువకులు అన్నీ తామై అంతిమ సంస్కారం చేశారు. మె�
న్యూఢిల్లీ: మక్కాలోని పవిత్ర కాబాలో అల్ హజర్ అల్ అస్వద్ (నల్లని రాయి) ఫొటోలను సౌదీ అరేబియా విడుదల చేసింది. అత్యంత స్పష్టతతో కూడిన ఈ చిత్రాలను విడుదల చేయడం ఇదే తొలిసారి.ఫోకస్ స్టాకింగ్ అనే సాంకేతికతత
షాజహాన్పూర్, మే 5: కరోనా సోకి మరణించిన ఓ హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో ఓ ముస్లిం జర్నలిస్టు ఆ పని పూర్తి చేశాడు. ఈ ఘటన యూపీలోని షాజహాన్పూర్లో జరిగింది. సునీతాదేవి (70) �