మర్కజీ జులూస్ (ముస్లిం మత పెద్దలు) నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం గొప్పదని నగర సీపీ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చల అనంతరం ముస్లిం మత పెద్దలు ఊరేగింపును వాయిదా వేసుకొన
ఇస్లాం కంటే ముందుగానే హిందూమతం ఉందని కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా (Manoj Jha) స్పందించారు.
సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న సీఎం కేసీఆర్, మైనార్టీలకు తీపి కబురు అందించారు. బీసీలకు అందజేస్తున్న మాదిరిగా వందశాతం సబ్సిడీతో రూ.లక్ష సాయం ఇవ్వాలని, వెంటనే అమలు చేయాలని సంచలన నిర్ణయం తీ
నిషేధిత బీఫ్ (ఆవు మాంసం) తీసుకెళ్తున్నారనే అనుమానంతో ఇద్దరు ముస్లింలపై దాడి జరిగిన ఘటన మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో జరిగింది. సిహదాకు చెందిన ఇద్దరు ముస్లింలు బక్రీద్ సందర్భంగా బీఫ్ తీసుకెళ్తున్నారని బ
బక్రీద్ పురస్కరించుకొని ముస్లిం సోదరులు స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. ఇండ్లతో పాటు పరిసరాలను క్లీన్గా ఉంచాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లోని ముస్లింలు (Muslim) ఎవరూ ఔరంగజేబు (Aurangzeb)వారసులు కాదని, దేశంలోని జాతీయవాద ముస్లింలెవరూ (Nationalist Muslims) మొఘల్ �
అత్యున్నత పదవులు పొందడానికే మేధావులుగా చెప్పుకొనే ముస్లింలు సహనం ముసుగు తొడుక్కుంటారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సంస్కృత పరీక్షలో ఓ ముస్లిం విద్యార్థి మొదటి స్థానంలో నిలిచి తన ప్రత్యేకత చాటుకున్నాడు. వారణాసి సమీపంలో గల చందౌలికి చెందిన ఇర్ఫాన్(17) శ్రీ సంపూర్ణానంద్ విద్యాలయలో చదువుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ మాధ్య
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం జరిగింది. ఓ టీనేజీ మైనారిటీ బాలుడిని నగ్నంగా మార్చి, బలవంతంగా మతపరమైన నినాదాలు చేయించారు కొందరు. బొమ్మలు కొందామని చెప్పి బాలుడితో బలవంతంగా ఈ పని చేయించారు.
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
హిందూ, ముస్లింల సోదరభావానికి ఆగ్రా జైలు వేదికగా నిలిచింది. ఆగ్రా సెంట్రల్ జైల్లో రంజాన్ సందర్భంగా ముస్లిం ఖైదీలు ఉపవాస దీక్షను పాటిస్తుండగా, వారితో పాటు కొంతమంది హిందూ ఖైదీలు కూడా ‘రోజా’ను పాటించినట్�
ముస్లిముల పవిత్ర మాసం రంజాన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గురువారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో 30 రోజులపాటు కఠిన ఉపవాసదీక్షలు చేపట్టనున్నారు.
పకీర్లకు ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం రాత్రి నర్సంపేట రోడ్డులోని అబ్నుస్ ఫంక్షన్హాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పకీర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
శనివారం నుంచి ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే శనివారం మహా శివరాత్రి కూడా కావడంతో దర్గాలోని శివలింగానికి అభిషేకాలు, పూజలు చేసేందుకు స్థానిక హిందువులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం