మూసీ ప్రక్షాళన అంచనా వ్యయం కేవలం మూడు నెలల్లోనే రూ.50వేల కోట్ల నుంచి రూ. లక్షన్నర కోట్లకు పెరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్కుమార్ తరఫున ప్రచారం నిర�
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలలో వేరువేరు పేర్లతో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్ (సింపోజియం) ప్రారంభమైంది. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు పలు విభాగాలలో పోటీలు నిర్�
మూసీ నాలాలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ బాలుడిని స్థానికులు బయటకు తీసుకొచ్చి చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆజంపురా ప్రాంతానికి చెందిన జోహెబ్ హందాన్(8) మంగళవారం చాదర్ఘాట్ �
మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే దేశ, విదేశాల్లో పర్యటించి పలు నగరాల మధ్య ఉన్న నదుల తీరంలో చేపట్టిన ప్రాజెక్టులను అధికారులతో పాటు సాక్షాత్�
కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ఆయకట్టేతర గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో బోర్లు, బావులు, ఏఎమ్మార్పీ నీటితో రైతులు వానకాలం, యాసంగి పంటలను సాగు చేసేవారు. నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండట�
జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి అంచనాను బట్టి జంట జలాశయాల గేట్లు ఎత్తి దిగువ మూసీలోకి వదులుతున్నారు.
నగరంలో జనాభా పెరుగుతున్నకొద్దీ మూసీ, ఈసీ నదులపై ఉన్న బ్రిడ్జిలపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగిపోతున్నది. దీంతో ఒకేసారి 14 చోట్ల కొత్తగా వంతెనలను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు డిజైన�
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఇన్ఫ్లో ఆధారంగా అప్రమత్తమైన జలమండలి అధికారులు శనివారం హిమాయత్సాగర్ నుంచి ఆరు గేట్లను రెండు అడ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు మూసీని రాష్ట్ర ప్రాజెక్టుల ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు, రిటైర్డ్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అశోక్కుమార్ గంజు, రిటైర్డ్ ఇంజినీర్ చీఫ్ ర�
నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమవారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి వేశారు.