ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు మూసీని రాష్ట్ర ప్రాజెక్టుల ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు, రిటైర్డ్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అశోక్కుమార్ గంజు, రిటైర్డ్ ఇంజినీర్ చీఫ్ ర�
నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమవారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి వేశారు.