జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి అంచనాను బట్టి జంట జలాశయాల గేట్లు ఎత్తి దిగువ మూసీలోకి వదులుతున్నారు.
నగరంలో జనాభా పెరుగుతున్నకొద్దీ మూసీ, ఈసీ నదులపై ఉన్న బ్రిడ్జిలపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగిపోతున్నది. దీంతో ఒకేసారి 14 చోట్ల కొత్తగా వంతెనలను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు డిజైన�
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఇన్ఫ్లో ఆధారంగా అప్రమత్తమైన జలమండలి అధికారులు శనివారం హిమాయత్సాగర్ నుంచి ఆరు గేట్లను రెండు అడ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు మూసీని రాష్ట్ర ప్రాజెక్టుల ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు, రిటైర్డ్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అశోక్కుమార్ గంజు, రిటైర్డ్ ఇంజినీర్ చీఫ్ ర�
నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమవారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి వేశారు.