మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తున్న అధికారులు అదే పరిధిలో ఉన్న ఇమ్లిబన్ బస్ డిపో, మెట్రో స్టేషన్లను కూల్చివేస్తారా? అని నివాస హక్కుల ప్రచార పరిరక్షణ సంస్థ ప్రతినిధు
“మా ఇండ్లు నేలమట్టం చేసే అభివృద్ధి మాకక్కర్లేదు. సుందరీకరణ కోసం మేం నాశనం కావాలా? ఎవడో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మా ఇండ్లను కూల్చడానికి చూస్తున్నారా? ఎన్నో ఏండ్లుగా ఉంటున్నాం.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్నవారు ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని, ఇక్కడ బుల్డోజర్లు పెట్టాలంటే తమను దాటి రావాలని.. తాను బతికున్నంత వరకు ఎవరి ఇంటిని కూల్చనివ్వనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరె�
‘మూసీలో పేదల కన్నీళ్లు పారుతున్నాయి.. పేకమేడల్లా కూల్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న పన్నాగాలతో గుండెలు కరిగిపోతున్నాయి.. ఆర్తనాదాలు, ఆక్రందనలను చేస్తున్నా.. బండ లాంటి గుండె కలిగిన రేవంత్రెడ్డి మాత్రం కన�
గ్రేటర్ హైదరాబాద్లో (Hyderabad) భారీగా వర్షం పడుతున్నది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నదాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి
ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి కాట విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం ఏర్పడగానే ఆమెకు విశేష ప్రాధాన్యత ఇస్తూ కట్టబెట్టిన పదవులన్నింటికీ ఇప్పుడు కత్తెర పెట్టింది. ఆమ్రపాలికి
జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా దంచికొట్టింది. భువనగిరి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూదాన్�
ప్రచార ఆర్భాటం మొదలు పెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఇప్పడు కొత్త సమస్యలకు తెర లేపుతోంది. మూసీ వెంట ఉన్న నిర్మాణాలను కూల్చి వేసి, జీవనదికి పునర్ వైభవం తీసుకురావడం అనుకున్నంత సులభం కాదని తెలుస్తో
లక్షన్నర కోట్ల ప్రాజెక్టు... 1500 కోట్లు కేటాయింపు. దశల వారీగా పెరిగిన లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ థేమ్స్ తరహాలో మూసీని తీర్చిదిద్దుతామంటూ చెప్పుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల కోసం తండ్లాడుతోంది.
మూసీ వెంబడి నిర్మాణాలు, కబ్జాలను అధ్యయనం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన సోషియో ఎకానమిక్ సర్వే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట మొదలైన ఈ సర్వే ద్వారా 56 కిలోమీటర్లు
మూసీ సుందరీకరణ విషయంలో ప్రచారమే లక్ష్యంగా ప్రభుత్వం డంబాచార ప్రకటనలతో ఇటు జనాలను అటు అధికారులను అయోమయానికి గురిచేస్తోంది. పూటకో మాటతో మంత్రులు చేస్తున్న ప్రకటనలు మరిన్నీ అనుమానాలకు తావిస్తోంది.