గ్రేటర్ హైదరాబాద్లో (Hyderabad) భారీగా వర్షం పడుతున్నది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నదాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి
ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి కాట విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం ఏర్పడగానే ఆమెకు విశేష ప్రాధాన్యత ఇస్తూ కట్టబెట్టిన పదవులన్నింటికీ ఇప్పుడు కత్తెర పెట్టింది. ఆమ్రపాలికి
జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా దంచికొట్టింది. భువనగిరి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూదాన్�
ప్రచార ఆర్భాటం మొదలు పెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఇప్పడు కొత్త సమస్యలకు తెర లేపుతోంది. మూసీ వెంట ఉన్న నిర్మాణాలను కూల్చి వేసి, జీవనదికి పునర్ వైభవం తీసుకురావడం అనుకున్నంత సులభం కాదని తెలుస్తో
లక్షన్నర కోట్ల ప్రాజెక్టు... 1500 కోట్లు కేటాయింపు. దశల వారీగా పెరిగిన లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ థేమ్స్ తరహాలో మూసీని తీర్చిదిద్దుతామంటూ చెప్పుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల కోసం తండ్లాడుతోంది.
మూసీ వెంబడి నిర్మాణాలు, కబ్జాలను అధ్యయనం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన సోషియో ఎకానమిక్ సర్వే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట మొదలైన ఈ సర్వే ద్వారా 56 కిలోమీటర్లు
మూసీ సుందరీకరణ విషయంలో ప్రచారమే లక్ష్యంగా ప్రభుత్వం డంబాచార ప్రకటనలతో ఇటు జనాలను అటు అధికారులను అయోమయానికి గురిచేస్తోంది. పూటకో మాటతో మంత్రులు చేస్తున్న ప్రకటనలు మరిన్నీ అనుమానాలకు తావిస్తోంది.
మూసీ ప్రక్షాళన అంచనా వ్యయం కేవలం మూడు నెలల్లోనే రూ.50వేల కోట్ల నుంచి రూ. లక్షన్నర కోట్లకు పెరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్కుమార్ తరఫున ప్రచారం నిర�
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలలో వేరువేరు పేర్లతో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్ (సింపోజియం) ప్రారంభమైంది. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు పలు విభాగాలలో పోటీలు నిర్�
మూసీ నాలాలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ బాలుడిని స్థానికులు బయటకు తీసుకొచ్చి చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆజంపురా ప్రాంతానికి చెందిన జోహెబ్ హందాన్(8) మంగళవారం చాదర్ఘాట్ �
మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే దేశ, విదేశాల్లో పర్యటించి పలు నగరాల మధ్య ఉన్న నదుల తీరంలో చేపట్టిన ప్రాజెక్టులను అధికారులతో పాటు సాక్షాత్�
కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ఆయకట్టేతర గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో బోర్లు, బావులు, ఏఎమ్మార్పీ నీటితో రైతులు వానకాలం, యాసంగి పంటలను సాగు చేసేవారు. నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండట�
జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి అంచనాను బట్టి జంట జలాశయాల గేట్లు ఎత్తి దిగువ మూసీలోకి వదులుతున్నారు.
నగరంలో జనాభా పెరుగుతున్నకొద్దీ మూసీ, ఈసీ నదులపై ఉన్న బ్రిడ్జిలపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగిపోతున్నది. దీంతో ఒకేసారి 14 చోట్ల కొత్తగా వంతెనలను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు డిజైన�
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఇన్ఫ్లో ఆధారంగా అప్రమత్తమైన జలమండలి అధికారులు శనివారం హిమాయత్సాగర్ నుంచి ఆరు గేట్లను రెండు అడ�