BRS | జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో హైడ్రా, మూసీ సుందరీకర
బతుకమ్మ సంబురం ఆ ప్రాంతాల్లో బోసిపోయింది. పండుగ కళ తప్పింది. ఎవరినీ కదిలించినా.. కన్నీటి సమాధానమే. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తమ బతుకులు రోడ్డున పడే దుస్థితి వస్తున్నదని కన్నీటి పర్యంతమవుతున్నారు. పండుగ స
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కు లక్షన్నర కోట్ల బడ్జెట్లో మతలబేం టో తెలిసేదాకా ప్రతిఘటన తప్పదని, ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం పెట్టాలని, వచ్చేందుకు తాము సిద్ధమ ని సీఎం రేవంత్రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల �
మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్పర్సన్గా సెర్ప్ సీఈవో, వైస్ చైర్పర్సన్గా జీహెచ్ఎంసీ కమిషనర్, ఎంఆర్డీసీఎల్ సంయుక్త మేనేజి�
మూసీ నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి తరపున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ..
పేద, మధ్య తరగతి ప్రజలు పైసాపెసా కూడబెట్టుకొని, బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకొని కట్టుకున్న కలల సౌధం ఖరీదు రూ. 25వేలా? ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూంతో పాటు పారితోషికం ఇస్తామంటూ వెకిలి ఆఫర్లేంటి? అంటూ గురు
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తున్న అధికారులు అదే పరిధిలో ఉన్న ఇమ్లిబన్ బస్ డిపో, మెట్రో స్టేషన్లను కూల్చివేస్తారా? అని నివాస హక్కుల ప్రచార పరిరక్షణ సంస్థ ప్రతినిధు
“మా ఇండ్లు నేలమట్టం చేసే అభివృద్ధి మాకక్కర్లేదు. సుందరీకరణ కోసం మేం నాశనం కావాలా? ఎవడో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మా ఇండ్లను కూల్చడానికి చూస్తున్నారా? ఎన్నో ఏండ్లుగా ఉంటున్నాం.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్నవారు ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని, ఇక్కడ బుల్డోజర్లు పెట్టాలంటే తమను దాటి రావాలని.. తాను బతికున్నంత వరకు ఎవరి ఇంటిని కూల్చనివ్వనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరె�
‘మూసీలో పేదల కన్నీళ్లు పారుతున్నాయి.. పేకమేడల్లా కూల్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న పన్నాగాలతో గుండెలు కరిగిపోతున్నాయి.. ఆర్తనాదాలు, ఆక్రందనలను చేస్తున్నా.. బండ లాంటి గుండె కలిగిన రేవంత్రెడ్డి మాత్రం కన�