మూసీ పేరుతో లక్షన్నరకోట్ల ప్రజాధనం దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మూసీ సుందరీకరణ అంటూ మూడు పేర్లతో మంత్రి కోమటి
చేసిన వాగ్దానాలు నెరవేర్చలేక ప్రజల పక్షాన పోరాడుతున్న తమను వేధిస్తూ అక్రమ కేసులు బనాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ర�
కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు మద్దతు కోరుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో ఆదివారం రైతు సమ్మేళనం ఏర్�
గాంధీ దవాఖానలో వసతుల లేమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు కనీసం కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదంటూ ఫైరయ్యారు.
దళిత బంధు పథకం అమలు చేయాలంటూ హుజూర్నగర్, ములుగు, పరకాల, హుజూరాబాద్, సూర్యాపేట నుంచి సుమారు 200 మంది లబ్ధిదారులు ప్రజాభవన్కు తరలివచ్చి మంత్రి సీతక్కకు వినతిపత్రం ఇవ్వాలని చూడగా ఆమె పట్టించుకోకుండా వెళ్
మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ నిర్మాణ సమయంలో అక్కడి ప్రజలను బలవంతంగా తరలించామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఖండించారు. మూసీ నుంచి మల్లన్నసాగర్, రంగనాయక సాగర్�
BRS | జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో హైడ్రా, మూసీ సుందరీకర
బతుకమ్మ సంబురం ఆ ప్రాంతాల్లో బోసిపోయింది. పండుగ కళ తప్పింది. ఎవరినీ కదిలించినా.. కన్నీటి సమాధానమే. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తమ బతుకులు రోడ్డున పడే దుస్థితి వస్తున్నదని కన్నీటి పర్యంతమవుతున్నారు. పండుగ స
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కు లక్షన్నర కోట్ల బడ్జెట్లో మతలబేం టో తెలిసేదాకా ప్రతిఘటన తప్పదని, ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం పెట్టాలని, వచ్చేందుకు తాము సిద్ధమ ని సీఎం రేవంత్రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల �
మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్పర్సన్గా సెర్ప్ సీఈవో, వైస్ చైర్పర్సన్గా జీహెచ్ఎంసీ కమిషనర్, ఎంఆర్డీసీఎల్ సంయుక్త మేనేజి�
మూసీ నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి తరపున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ..
పేద, మధ్య తరగతి ప్రజలు పైసాపెసా కూడబెట్టుకొని, బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకొని కట్టుకున్న కలల సౌధం ఖరీదు రూ. 25వేలా? ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూంతో పాటు పారితోషికం ఇస్తామంటూ వెకిలి ఆఫర్లేంటి? అంటూ గురు