Traffic jam | మూసీకి వరద పోటెత్తడంతో.. చాదర్ఘాట్ వద్ద బ్రిడ్జిపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడున్న చిన్న వంతెనను మూసివేశారు. పెద్ద వంతెన ఒక్కటే తెరిచి ఉంచారు.
MGBS | ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిలపై నుంచి మూసీ వరద ఉప్పొంగి ఉరకలేస్తుంది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ అధికారులు ప్రయాణికుల
ఎడతెరిపిలేని వానతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరి కాలనీలు, బస్తీల ప్రజలు అవస�
Musi River | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. భయంకరమైన రీతిలో నది ఉధృతంగా ఉరకలేస్తోంది.
Musi River | హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్, చాదర్ఘాట్ వద్ద చిన్న వంతెన పైనుంచి, మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ ఉధృతంగా ఉరకలేస్తోంది.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని (Musi River) విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ (Musi River) పరవళ్లు తొక్కుతున్నది. దీంతో యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని జూలూరు-రుద్రవెళ్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మల్లన్నసాగర్ ఆయువు పట్టులాంటిది. గత సీఎం కేసీఆర్ దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నట్టు సాంకేతికంగా రుజువైంది. అటు మెదక్, ఇటు నల్లగొండ, ర�
జంట నగరాల్లో కురిసిన వర్షానికి మూసి నది పరవళ్లు తొక్కుతుంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి జూలూరు -రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జి పైనుండి మూసి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో బీబీనగర్ -పోచంపల్లి మధ్య రా�
ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవు�
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్
Maneru : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుణుడి ఉగ్రరూపానికి జనం అల్లాడిపోతున్నారు. గురువారం మూసీ నదిలో సలీం అనే వ్యక్తి గల్లంతవ్వగా.. కరీంనగర్ మానేరు (Maneru) జలాశయంలోనూ ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు.