నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో హద్దులను నిర్ధారించాలని పలువురు నిపుణులు తమకు సూచించినట్టు హైడ్రా పేర్కొంది. ‘మూసీ సరిహద్దు గుర్తింపు-ఓఆర్ఆర్ లోపల నాలా వ్యవస్థతో పాటు వెడల్పుల నిర్ధారణ’ అంశంపై శుక
Hyderabad | మూసీ (Musi River) పరిసరాల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మళ్లీ జేసీబీ (JCBs) లు మూసి పరిసరాల్లోకి ప్రవేశించడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. కూల్చివేతల ప్రక్రియ మళ్ళీ మొదలుపెట్టారంటూ స్థానికులు ఆగ్రహ
జగద్గిరిగుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమకట్టడాలను త్వరలోనే కూల్చేస్తామని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కులసంఘాల పేరుతో ఆలయ భూములను
మూసీలో రసాయన వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలపై, సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రైతు నాయకుడు గుమ్మి దామోదర్రెడ�
మనసా వాచా కర్మణా అని త్రికరణ శుద్ధి గురించి చెప్పారు పెద్దలు. మనసులో ఉండేదే బయటకు చెప్పాలి.. బయటకు చెప్పేదే చేయాలి అని దీనర్థం. ఇక చిత్తశుద్ధి అనేది లేనివారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఇందుకు మన రేవంత్ సర్కా�
కాం గ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హై డ్రాతో రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని, నిర్మాణరంగం కుదేలైందని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు అన్నార
ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి రావాల్సిన జూపార్కు -అరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంపై రాజకీయ రంగు అలుముకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య నెలకొన్న గ్యాప్తో ఈ ఫ్లై ఓవర్ వాహనదారులక�
వాస్తవానికి మల్లన్నసాగర్ నుంచే కొండపోచమ్మకు గోదావరి జలాలు వస్తాయి. రెండు జలాశయాల కింద భారీ ఆయకట్టు ఉన్నందున మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మకు నీటి ఎత్తిపోత అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం కోసం చేయా�
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును ఆక్రమించి యధేచ్ఛగా నిర్మాణాలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న సముదాయాలను శనివారం హెచ్ఎండీఏ అడిషనల్ కలెక్టర్ షర్మిల ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఈ సందర్భంగా అడి�
స్థానికులు ఫిర్యాదులు చేస్తే గానీ పీసీబీ అధికారులు కదిలే పరిస్థితి లేదు. నవంబర్ 26న అర్ధరాత్రి మూసీలోకి కెమికల్స్ డంప్ చేస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎట్టకేలకు పీసీబీ అధికారులు చర్యలకు �
బుద్దభవన్లో ఉన్న హైడ్రా కార్యాలయం మరో ప్రాంతానికి మారనున్నది. బేగంపేటలోని పైగా ప్యాలెస్ను హైడ్రాకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ నెలాఖరులోగా కార్యాలయాన్ని మార్చడానికి హైడ్రా
హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు ఉన్న చెరువుల్లో ఇప్పుడు 61 శాతం లేకుండా పోయాయని హైడ్రా అంటోంది. మిగతా 39 శాతం చెరువుల లెక్క తేల్చడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైడ్రా అంటున్నది. ఇన్నర్ ఓఆర్ఆర్ హైడ్ర