మూసీ పునరుజ్జీవంపై కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కారుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. మూసీ విధ్వంసానికి కారకులు ఎవరో బహిరంగ చర్చకు రావాలని సవ
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 8 నుంచి పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నారు. ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ వెం
Jagadish Reddy | ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని(Asaduddin Owaisi) ముస్లిం సోదరులే పట్టించుకోరు. ఆయన గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు సర్కార్కు తలనొప్పిగా మారింది. ఇండ్లు కావాలంటూ గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారిని కాదనీ.. ఇప్పుడు మూసీ బాధితులకు ఇండ్లు కేటాయించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్�
మూసీ నిర్వాసితుల కోసం నందనవనంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్నవారిని తక్షణమే ఖాళీ చేయించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రం�
ఒకప్పటి తాగునీటి వనరైన మూసీ నది కాలుష్య కాసారంగా మారడానికి ఉమ్మడి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం. ఇండ్లు, పరిశ్రమలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, రసాయనాలు యథేచ్ఛగా మూసీలో కలుస్తున్నా నాటి పాలకు�
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలతో రోజురోజుకు ఆదాయం తగ్గుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ
కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం నల్లగొండ జిల్లాలో ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకున్నది. మూసీ ప్రక్షాళనకు మద్దతు కోరుతూ ఆదివారం తలపెట్టిన రైతు సమ్మేళనం కోసం శాలిగౌరారం మండలంలోని గురజాల-మనాయికుంట వద్ద మూసీ
రియల్ఎస్టేట్ వ్యాపారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. రుణమాఫీ, రైతుబంధుతోపాటు ఆరు గ్యారెంటీల �
Musi River | మూసీ నిర్వాసితులు ఓ వైపు తమ ఇండ్లను కూల్చొద్దంటూ వేడుకుంటున్నా.. రేవంత్ సర్కారు మాత్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. చడీచప్పుడు లేకుండా కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్
2024, ఫిబ్రవరి 6న ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయంలో మూసీ నది సుందరీకరణ కోసం ఓ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘మెయిన్హార్ట్' అనే సంస్థ పాల్గొన్నది. ఈ సమావేశ అనంతరం మూసీ నది సుందరీకరణ కోసం మెయిన్హార్ట్�
మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇండ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి అన్నారు. పేదలు ఆక్రోశంతో ప్రభుత్వంపై తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలే�