తిమ్మిని బమ్మిని చేయబోయి సీఎం రేవంత్ రెడ్డి బొక్కబోర్లాపడ్డారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. అబద్ధమే ఆశ్చర్యపడే విధంగా సీఎం రేవంత్ మాటలున్నాయని విమర్శించారు. తన రియల్ ఎస్టేట్ కలలన
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అన్నిటిని రాజకీయ కోణంలో విమర్శించడం సమంజసం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ �
పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. పాలన చేత�
మూసీనదిపై తాము చేపట్టబోయేది సుందరీకరణ ప్రాజెక్టు కాదని, పునరుజ్జీవ ప్రాజెక్టు అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మూసీ మురికి నుంచి ప్రజలను కాపాడాలనేదే తమ తాపత్రయమని పేర్కొన్నారు.
‘ఎవరి లాభం కోసం మూసీ ప్రక్షాళన? రాష్ట్రంలో ఏ సమస్యలు లేన్నట్టు ఈ మూసీ రాగం ఎందుకు? ఢిల్లీకి డబ్బుల మూటలు మోసేందుకేనా? 51 కిలోమీటర్లు ఉన్న రివర్ అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?’
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధైర్యం చెప్పారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు. గురువారం మూసీ పరీ
స్థానిక ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సారథ్యంలో మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప�
పైసా పనిలేదు, రాష్ట్రానికి రూపాయి లాభం లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి పోయివస్తివి
దామగుండం అడవుల్లో ఏర్పాటు చేస్తున్న వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రంతో మూసీ నది ప్రమాదంలో పడనున్నది. రాడార్ కేంద్రం మూసీ నదికి మారణశాసనంగా మారుతుందని, ఆదిలోనే ఆ నది అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పర్యావరణ
రేవంత్రెడ్డి పంపే హైడ్రా బుల్డోజర్లకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అడ్డుగా నిలబడతారని, హైదరాబాద్ నగరంలో పేదలకు బీఆర్ఎస్ రక్షణ కవచంలా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ �
మూసీ సుందరీకరణ పేరిట మీ కమీషన్ల కోసం మమ్మల్ని బలిపెడ్తరా అంటూ పలువురు మహిళలు సీఎం రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. సుమారు 50 మంది మహిళలు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బుధవారం ర్యాలీ తీశా