ఎల్బీనగర్ : మూసీ నదిలో ఓ గుర్తుతెలియని యువకుడి శవాన్ని చైతన్యపురి పోలీసులు కనుగొన్నారు. వరదనీటిలో కొట్టుకుని వచ్చిన సదరు వ్యక్తి శవం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ వద్ద ఒడ్డుకు కొట�
చార్మినార్, సెప్టెంబర్ 26: నగరంలోని మూసీ నదిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ కన్వీనర్ మణికొండ వేదకుమార్ తెలిపారు. సెప్టెంబర్ 4వ ఆది
అత్తాపూర్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయనను అత్తాపూర్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనాయకులు కలిసి డివిజన్�
Osman Sagar | గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్సాగర్(గండిపేట) జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. దీనికి తోడు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుం డటంతో ప్రాజెక్టులోకి సోమవారం ఇన్ఫ్లో భారీగా పెరిగింది. ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్�
అర్వపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ ఏరు వరద నీటితో పూసి పారుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూసీ ప్రాజెక్టులోకి భా�
Vikarabad | తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు.. ఐదుగురు గల్లంతు! | వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. మోమిన్పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రమాదవశాత
642.80 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం నిలకడగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 642.80(3.90 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ప�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
Musi River | ఒకప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు తళతళ మెరుస్తోంది. మూసీ నదీ తీరం పచ్చందాలతో భాగ్యనగరానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. పచ్చిక బయళ్లతో.. సుందరంగా
ఉస్మాన్ సాగర్| ఎగువన వర్షాలు తగ్గుముఖంపట్టడంతో హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో జంట చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు హిమాయత్సాగర్ రెండు గేట్ల�
భారీ వరదలతో మూసీలో కొట్టుకుపోతున్న మురుగు నది పరీవాహక ప్రాంతాల్లో తగ్గిన దుర్వాసన పెరిగిన జీవ ఆక్సిజన్ శాతం హర్షం వ్యక్తం చేస్తున్న నగర వాసులు సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): అది ఒకప్పుడు స్వచ్ఛమైన �
హిమాయత్ సాగర్ | నగర శివారులోని హియాయత్ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అధికారులతో కలిసి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు.
హెచ్చరిక| ఎగువన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని హిమాయత్ సాగర్కు వరద ప్రవాహం పోటెత్తుతున్నది. పెద్దఎత్తున నీరు వచ్చిచేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్త�
ధర్మారెడ్డి కాల్వ| భువనగిరి: జిల్లాలోని వలిగొండ మండలంలో ఉన్న ధర్మారెడ్డి కాల్వకు గండి పడింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మండలంలోని సంగెం వద్ద కాలువ తెగిపోయింది. దీంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరిం�