మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. స్థాయి లేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. స�
MLA Madhavaram | మూసీ నదిపై(Musi river) అఖిలపక్ష సమావేశం( All party meeting) ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాం. మూడు నెలల ముందే సమావేశం పెట్టి ఉంటే హైద రాబాద్కు ఈ పరిస్థితి వచ్చేది కాదని కూకట్పల్లి ఎ�
సంకటాలు తగిలించుకొని మీసాలు పీక్కుంటే ఏం లాభం?.. అనేది పెద్దల ఉవాచ. లోకపు తీరుతెన్నులు సుదీర్ఘకాలంగా చూసిన అనుభవం ఆ వ్యాఖ్యలో ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సరిగ్గా సరిపోతుంది. తమకు ఇంటా
ఎన్నో ఏండ్ల కష్టం.. జీవిత కాలం శ్రమ.. పైసా పైసా కూడబెట్టి.. లక్షలు అప్పు చేసి.. నిర్మించుకున్న సామాన్యుల ‘కలల’ గృహాలు ‘మూసీ సుందరీకరణ’కు బలి కానున్నాయా..?..ఒకటి కాదు.. రెండు కాదు.. లక్షన్నర వరకు నిర్మాణాలు నేలమట్
Revanth vs Etela | మూసీ బాధితులను తాను రెచ్చగొడుతున్నాను కదా.. మీరు చేస్తున్నది మంచి పని అని మూసీ బాధితులు మిమ్మల్ని మెచ్చుకుంటే బహిరంగంగా ముక్కు నేలకు రాసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రేవ�
మూసీ వెంట పేదల ఆర్తనాదాలు ఒకవైపు కొనసాగుతుండగా, అధికారులు.. పేదల ఇండ్ల కూల్చివేతలను మరోవైపు కొనసాగిస్తున్నారు. హిమాయత్నగర్, సైదాబాద్ పరిధిలో మంగళవారం అధికారులు 150 ఇండ్లను నేలమట్టం చేశారు. వివిధ ప్రాంత
KTR | కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బంగారు బాతును ఒకేసారి కోసుకుతినాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణపై డీపీఆర్ కాదు.. ప్రాజెక్టు రిపోర్టు కూడా లేద�
మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది.
మూసీనది పరివాహక ప్రాంతం బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల చెప్పారు. మంగళవారం ఆయన మూసానగర్, శంకర్నగర్లోని మూసీ రివర్ బెడ్�