KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పరిపాలన.. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉందని కేటీఆర్ విమర్శించారు.
Hyderabad | అదో జీవనది. దానికి ఇరువైపులా ఎక్స్ప్రెస్వేలు, వాక్వేలు, సైకిల్ ట్రాక్లు, పార్కులు, ప్లాజాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, గ్లోబల్ ఆర్కిటెక్చరల్ స
Musi River | మూసీ సుందరీకరణ పేరిట.. లక్షలాది ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇండ్లకు రెడ్ మార్క్ వేశారు. కొంతమంది నివాసితులను కూడా ఖా�
Manne Krishank | మెయిన్హార్ట్ సంస్థ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. మూసీ కాంట్రాక్టుపై ఎక్స్ పోస్టులను తొలగించే ప్రశ్న ఉత్పన్నం కాదు అని స్పష్టం చేశారు.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు హైడ్రా, సీఎం రేవంత్రెడ్డిపై తమ ఆక్రోశాన్ని బతుకమ్మ ఆడుతూ వెళ్లగక్కారు. ‘కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. గూడు కూల్చింది ఉయ్యాలో...’ అంటూ సీఎం రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా మూసీ ప
సీఎం రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ మాజీ నేత, సామాజిక కార్యకర్త బక్కజడ్సన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని ఆయనను ఇకపై మూసీరెడ్డిగా పిలవాలని పేర్కొన్నార�
సింగపూర్ కంపెనీ మెయిన్హార్ట్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ కన్సార్టియం ఒకటీ అరా కాదు... ఏకంగా ఐదున్నరేండ్ల పాటు మూసీ సుందరీకరణ ఆలనాపాలనా చూడనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు మెయిన్హార్ట్ కన్సార్టియ
హైదరాబాద్లో మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం అప్రజాస్వామికం, అత్యంత దారుణమని తెలంగాణ హ్యాండీక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు.
మూసీ సుందరీకరణ కోసం విదేశాల్లో అధ్యయనానికి ప్రభుత్వం సిద్ధమైంది. 19న దక్షిణ కొరియాలోని సియోల్ నగరాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజాప్రతినిధులను వెంటబెట్టుకొని ‘హె�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా వాటిని అమలు చేయడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు
KTR | అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవంట.. కానీ మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట.. అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
Musi | దేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ పక్కలో బల్లెంలా పాకిస్థాన్ మారింది. సరిహద్దు కయ్యాలతో డ్రాగన్ దేశం చైనా తరుచూ భారత్పై తన విషాన్ని చిమ్ముతున్నది. దేశ అస్తిత్వానికే ముప్పుగా మారిన ఈ రెండు దేశాలతో సీఎ�