MLA Jagadish Reddy | మూసీ సుందరీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రిది ఒక �
హైదరాబాద్లోని మూసీని సుందరమైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని, దీనికోసం రూ. లక్షన్నర కోట్ల నిధులను ఖర్చుచేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారిం ది.
‘మా జోలికి వస్తే ఊరుకునేదే లేదు’ అని తెగేసి చెప్తున్నారు మూసీ బాధితులు. చైతన్యపురిలోని సత్యనగర్, మారుతీనగర్, వినాయక్నగర్, ఫణిగిరికాలనీ.. ఇలా తొమ్మిది కాలనీల్లో అందరి నోటా ఇదే మాట.
లక్షన్నర కోట్లు!.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక రివర్ఫ్రంట్కు ఈ స్థాయిలో బడ్జెట్ను ఏ దేశమూ ఇంతవరకు ప్రకటించలేదు. కానీ, మూసీ రివర్ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నది. చేదునిజం ఏమిటంటే..
KTR | మూసీ నది ప్రక్షాళన పేరుతో.. పేదల జీవితాలతో ఆటాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా.. రైతు రుణ�
మూసీ నిర్వాసితులకు పట్టాలు ఇస్తున్నారన్న వార్తలు బయటకు వస్తున్నా, అవి కేవలం డబ్బులు ఇచ్చినవారికే అందుతున్నాయని తెలుస్తుంది. ఒక వైపు ఏండ్ల తరబడి కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయి, ఎలాంటి ఆవాసం లేకుండా మిగిల�
నిజాం కాలంలో నిర్మించిన మూసీ పునర్నిర్మాణానికి అన్ని వర్గాలు మద్దతు తెలుపాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. మూసీ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగున
మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. స్థాయి లేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. స�
MLA Madhavaram | మూసీ నదిపై(Musi river) అఖిలపక్ష సమావేశం( All party meeting) ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాం. మూడు నెలల ముందే సమావేశం పెట్టి ఉంటే హైద రాబాద్కు ఈ పరిస్థితి వచ్చేది కాదని కూకట్పల్లి ఎ�
సంకటాలు తగిలించుకొని మీసాలు పీక్కుంటే ఏం లాభం?.. అనేది పెద్దల ఉవాచ. లోకపు తీరుతెన్నులు సుదీర్ఘకాలంగా చూసిన అనుభవం ఆ వ్యాఖ్యలో ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సరిగ్గా సరిపోతుంది. తమకు ఇంటా
ఎన్నో ఏండ్ల కష్టం.. జీవిత కాలం శ్రమ.. పైసా పైసా కూడబెట్టి.. లక్షలు అప్పు చేసి.. నిర్మించుకున్న సామాన్యుల ‘కలల’ గృహాలు ‘మూసీ సుందరీకరణ’కు బలి కానున్నాయా..?..ఒకటి కాదు.. రెండు కాదు.. లక్షన్నర వరకు నిర్మాణాలు నేలమట్