ఏక్షణం.. ఏ బుల్డోజర్ తమపైకి వచ్చి పడుతుందోనన్న గాబరా..ఇన్నేండ్ల ఆధారం రెప్పపాటులో కుప్పకూలిపోతుందేమోనన్న హైరానా.. వెరసి మూసీ నిర్వాసితులు క్షణక్షణం భయంతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల సర్వే వారిక
HYDRAA | హైదరాబాద్ నగరంలో శనివారం భారీ కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 17 కూల్చివేత యంత్రాలను కూడా అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. భారీ పోలీసు బందోబస్తు నడు�
CM Revanth Reddy | మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ము
Musi River | మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతనే ప్రక్షాళన చేపట్టాలి.. లేదు మేం బలవంతం చేస్తాం అంటే మాత్రం హైదరాబాద్ మరో అగ్నిగోళం అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నే
Musi River | మూసీ నది ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. స్థానికుల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం.. వారిని అక్కడ్నుంచి బలవంతంగా పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది.
మూసీ నది పరివాహక (Musi River) ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఆపరేషన్ మూసీ పేరుతో తమ ఇండ్లకు మార్కింగ్ చేయడంపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్�
ఆపరేషన్ మూసీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం, బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. తాము నిర్మిస్తే.. మీరు కూల్చేస్త
డుగడుగునా నిరసనలు.. అడ్డగింతలు.. వాగ్వాదాలు.. చావనైనా చస్తాం.. ఇల్లు వదలం.. వివరాలు ఇవ్వం.. ఇక్కడే ఉంటాం.. అంటూ.. నినాదాలు.. విషమిచ్చి చంపి తమ ఇండ్లను కూల్చివేయాలంటూ..ఆవేదనలు.. గురువారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర�
మూసీ నదిలో ఆక్రమణలు అంటూ సర్వేకు వచ్చిన అధికారులపై ఒక్కసారిగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ‘ఏండ్ల తరబడి ఉంటున్న ఇండ్లను ఉన్నపలంగా కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగ�
Musi River | హైడ్రా(Hydraa) కూల్చివేతల పర్వంలో స్పీడ్ పెంచింది. ఇప్పుడు హైడ్రా చూపు మూసీపై పడటంతో మూసీ(Musi river) పరీవాహక ప్రాంతాల్లో అలజడి మొదలైంది. హైడ్రా బుల్డోజర్లు మూసీ నివా సాలపైకి విరుచుకు పడేందుకు సిద్ధం కావడంతో �
రాజధానిలో మూసీ నది (Musi River) పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యాటిస్తున్నాయి. హైదరాబా�
మూసీ పరిసరాల్లో సుమారు 40వేల ఇండ్లు చెదిరిపోనున్నాయి.. వందలాది కుటుంబాలు రోడ్డునపడనున్నాయి.. ఇప్పుడు హైడ్రా బుల్డోజర్లు మూసీ నివాసాలపైకి విరుచుకుపడేందుకు సిద్ధం కావడంతో నిర్వాసితుల్లో కంటిమీద కునుకు క�