గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు - రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
గత కొన్నిరోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్సాగర్ భారీగా వరద వచ్చి చేరుతున్నది. సాగర్ పూర్తిగా నిండటంతో జలమండలి అధికారు�
Hussain Sagar | నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలటంతో మూసీలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. మూసారాంబాగ్ బ్రిడ్జిని, దోబీ ఘాట్ను తాకుతూ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది.
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్కు (Himayat Sagar) వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్కు భారీగా వరద వస్తున్నది. దీంతో జలమండలి అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీట�
Himayat Sagar : భారీ వర్షానికి పోటెత్తిన వరద నీరుతో నిండుకుండలా మారింది హియాయత్ సాగర్ (Himayat Sagar).దాంతో, ఒక గేటు ఎత్తి నీటిని దిగువన ఉన్న మూసీ నది(Musi River)లోకి విడుదుల చేశారు అధికారులు.
Himayat Sagar : నగరంలో గురువారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అస్తవస్థ్యంగా మార్చేసింది. హియాయత్ సాగర్(Himayat Sagar)కు భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది.
రాష్ట్రంలో ఉన్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసీ ప్రాజెక్ట్ కుడి కాల్వకు శుక్రవారం ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. రైతులు వరి నాట్ల�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మండల పరిధిలోని మూసీ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టానికి చేరువగా వచ్చింది.
చెరువుల పరిరక్షణకు తామే బ్రాండ్ అంబాసిడర్లమంటూ బఫర్ జోన్, అక్రమ కట్టడాల పేరిట నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా, రాష్ట్ర సర్కార్ తన ఖజానా నింపుకొనేందుకు ఏకంగా మూసీకి గురి పెట్టింది.
మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 640.85(3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది.
మూసీ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుండి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 640.85 (3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది.
మూసీ నది కాలుష్యాన్ని ప్రక్షాళన చేసి, పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలను అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాలలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన �