KTR | కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బంగారు బాతును ఒకేసారి కోసుకుతినాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణపై డీపీఆర్ కాదు.. ప్రాజెక్టు రిపోర్టు కూడా లేద�
మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది.
మూసీనది పరివాహక ప్రాంతం బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల చెప్పారు. మంగళవారం ఆయన మూసానగర్, శంకర్నగర్లోని మూసీ రివర్ బెడ్�
Musi River | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణపై ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులూ జాగ్రత్త.. అత్యుత్సాహం ప్రదర్శించకండి అని ఆయన హెచ్చరించారు. అ�
Musi River | మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలనుంచి జంటజలాశయాలకు వరద ఉధృతి పోటెత్తుతోంది. దీంతో అధికారులు జలాశయాల గేట్లను ఎత్తివ�
Musi River | మూసీ సుందరీకరణ పేరిట.. నది పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న పేద ప్రజలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ప్రజలు భయంతో వణికిపో�
NRI | మూసీ బాధితులను(Musi river) పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్పై(KTR) కాంగ్రెస్ రౌడీ మూకల(Congress rowdies) దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సౌత్ ఆఫ్రికా శాఖ ఎన్నారై అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. ప్రజా సమస్యలపై ప�
మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చ�
కూల్చివేతల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు.
మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లను కూల్చేందుకు కార్యాచరణకు రంగం సిద్ధమైంది. మూడు జిల్లాల పరిధిలో దాదాపు 45 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీకి ఇరువైపులా పరీవాహక ప్రాంతానికి హద్దులను నిర్దారించారు. బఫర్ జో�
అవే ఆందోళనలు, అవే ఆవేదనలు, సుడులు తిరిగిన బాధితుల కంటనీరు ఓ వైపు... బరువెక్కిన గుండెలతో తన్నుకొచ్చే దుఖం మరోవైపు. దశాబ్దాలుగా పుట్టి, పెరిగిన ఇండ్లను కూల్చేందుకు వస్తున్న కాంగ్రెస్ బుల్డోజర్లు బడుగు జీవు
సీఎం రేవంత్రెడ్డికి కూల్చడం తప్ప నిర్మించడం రాదని, మనుషులు బతుకుడు ముఖ్యమా? సుందరీకరణ ముఖ్య మా? అని మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణతో ఎవరి బతుకులు బాగు పడతాయని ప్రశ్నించారు.