CM Revanth Reddy | మూసీ నది పరీవాహక ప్రాంతం అభివృద్ధిపై నానక్రామ్గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్తో పాటు పలు వివరాలను �
గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని మంచిరేవుల గ్రామ సమీపంలోని మూసి కాలువను ఓ ప్రముఖ నిర్మాణరంగ సంస్థ బండరాళ్లతో మూసేస్తున్నది. స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మంచిరేవుల గ్రామస్త�
తెలంగాణ ప్రభుత్వం మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు కోసం సమగ్ర మాస్టర్ప్లాన్ను రూపొందించనున్నది. ఈ మాస్టర్ప్లాన్లో నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణలోకి తీసుకోనున్నారు.
మూసీ సుందరీకరణ పనులను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు వేగిరం చేస్తున్నారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి దానకిశోర్ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్
‘వికారాబాద్ కా హవా.. లాకోఁ మరీజోఁకా దవా’ అని నానుడి. వికారాబాద్ అడవుల గాలి తగిలితే.. ఎలాంటి రోగమైనా మాయమై పోతుందని పెద్దలు చెప్తారు. అనేక ఔషధ మొక్కలకు, అద్భుత ప్రకృతి సంపదకు నిలయమైన వికారాబాద్ అడవులు ఇప్
అహ్మదాబాద్లోని సబర్మతి నది తరహాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపిన సీఎం రేవంత్రెడ్డ
KTR | మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫతుల్లగూడా - పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చే�
దశాబ్దాలుగా సరైన రవాణా సౌకర్యం లేక అవస్థలు పడ్డ రెండు జిల్లాల ప్రజల వెతలు తీరనున్నాయి. మానాయికుంట, గురజాల గ్రామాల మధ్య మూసీ వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రెండు దశాబ్దాలకు పైగా ఎదురుచూస్తున్న ప్రజల కల నిజం �
పేరుకు స్థిరీకరించిన ఆయకట్టు. పంటలకు ప్రాణం పోసేందుకు కాల్వలు కూడా తవ్వారు. కానీ, పట్టించుకునే వారేరి? కాల్వల మాట అటుంచితే ప్రాజెక్టునైనా పట్టించుకున్నారా? ఫలితం.. లీకేజీలు, కాల్వల ధ్వంసంతో మూసీ ఆయకట్టు న
Musi River | హైదరాబాద్ శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతం
Musi River | మూసీ నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు.
Musi River | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో ప్�