నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్ట�
నల్లగొండ : మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,426 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,253 క్యూసెక్కులుగ
Musi river | బంజారాహిల్స్లో విద్యార్థిపై మరో విద్యార్థి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ఫిల్మ్నగర్కు చెందిన చింటూను రోహన్ అనే విద్యార్థి బైక్పై రాజేంద్రనగర్ తీసుకెళ్లాడ
హైదరాబాద్ : మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది
13 చోట్ల హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం అఫ్జల్గంజ్ వద్ద పాదచారుల వంతెన మంచిరేవుల బ్రిడ్జి వరకు లింక్ రోడ్డు నిర్మాణం ఎక్కువ ఎత్తు వల్ల ముప్పు లేకుండా చర్యలు రూ.545 కోట్లతో నిర్మాణాలకు అనుమతులు సిటీబ్యూరో,�
అంబర్పేట : హిమాయత్నగర్ మండల పరిధిలో ఉన్న మూసీ నది సరిహద్దులు ఏర్పాటు నిర్ణయానికి సంబంధించి బఫర్జోన్లోని ప్రభుత్వ పట్టా భూములపై అభ్యంతరాలను తెలియజేయాలని తహశీల్దార్ సి.హెచ్.లలిత తెలిపారు. ఈ నెల 24న �
గోల్నాక : మూసీ పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్పై ఎట్టకేలకు స్పష్టత లభించింది. మూసీకి ఇరు వైపుల బఫర్ జోన్ సరిహద్దుల వివరాలను అంబర్పేట మండల తాశీల్దార్ వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు. హైదరాబాద్ మెట�
అత్తాపూర్ : హైదర్గూడ మూసీ వద్ద ఉ్న స్మశానవాటికను దశల వారిగా అభివృద్ధి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన జీహెచ్ఎంసీ అధికారులలో కలిసి స్మశానవాటికను పరీశీలించారు. గత
Cemetery అత్తాపూర్ : హైదర్గూడ మూసీ వద్ద ఉన్న స్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు అని విధాలుగా కృషిచేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. స్మశానవాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ హైదర్గూడ �
మూసీ నదిపై కొత్త వంతెనలు రూ.390 కోట్ల అంచనా వ్యయంతో 15 చోట్ల బ్రిడ్జిలు తుది దశలో డిజైన్లు.. ఈ నెలాఖరులోగా పనులకు టెండర్ల ఆహ్వానం సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ): కొత్తందాలతో మూసీ తీరం మురవనుంది. మురిక�
బండ్లగూడ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ మూసీ నదిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను రాజేంద్రనగర్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తహసీల్ధార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బధవారం ఉదయం ఆరు గంటల సమయంలో రె
మొయినాబాద్ : ప్రజల సౌకర్యార్థం మూసీ నదిపై వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అవ్వగానే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్న�