ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నది. హిమాయత్సాగర్లోకి 2500 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూ�
ఉమ్మడి జిల్లాలో వరుణుడి జోరు కొనసాగుతున్నది. శుక్రవారం కూడా మోస్తరు వాన కురువడంతో మూసీ, ఈసీ నదులతోపాటు వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు వరద నీరు వచ్చి చేరుతుండగా..
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని నాగరగూడ ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహించింది. భారీ వర్షాలకు చందనవెళ్లి పెద్ద చెరువు అలుగు పారుతున్నది. ఏ�
మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో ముసురువాన కురుస్తున్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అక్కడక్కడా పంట
Hyderabad | శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు తీసుకుంటున్నది. పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతా
దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్కు (Hyderabad) ఉందని మంత్రి కేటీఆర్ (Minster KTR) అన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి (Sewage Treatment) చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతున్నదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) హైదరాబాద
Musi River | నల్లగొండ : కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. రెండు నెలల ముందే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో మూడవ నెంబర్ కస్ట్ర్ గేటు ఆరు అడుగుల మేర ఎత్తి 330 క్యూసెక్�
ప్రపంచంలోని అందమైన నగరాలు అనేకం నదుల ఒడ్డునే కొలువుదీరాయి. థేమ్స్ నది ఒడ్డున లండన్... సెయిన్ నది ఒడ్డున ప్యారిస్... రెడ్ రివర్ ఒడ్డున వియత్నాం. మన చారిత్రక హైదరాబాద్కూ అలాంటి ప్రకృతి వరం ఉంది.నగరం మధ�
అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురుగుతో కుమిలిపోయిన మూసీ నది పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మూసీ మురికిని కూడా వదిలించనుంది. కాళేశ్వరం ఎత్
Musi River | నల్లగొండ : మూసీ నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నదికి వరద పరవళ్లు తొక్కుతోంది. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,860 క్యూసెక్కులుగా ఉంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు మూసీని రాష్ట్ర ప్రాజెక్టుల ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు, రిటైర్డ్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అశోక్కుమార్ గంజు, రిటైర్డ్ ఇంజినీర్ చీఫ్ ర�
KTR | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ( GHMC ) పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల అత్యాధునిక వసతులతో చెరువులను( Ponds ) అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పష్టం చేశారు. హైద�
మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) విభాగాన్న�