Musi river | హైదరాబాద్ నగరంతోపాటు పరిసర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఉస్మాన్ సాగర్ 6 గేట్లు నాలుగు అడుగుల మేర, హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఒక అడుగ�
చారిత్రక మూసీ, ఈసీ నదులపై ఏకకాలంలో 15 చోట్ల కొత్త వంతెనల నిర్మాణానికి కీలక అడుగు పడింది. పర్యాటకానికి మరింత వన్నె తీసుకువచ్చే విధంగా రూపొందించిన డిజైన్ను ఖరారు చేశారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వ అనుమతితో హెచ
Moosarambagh | ఎగువన భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంటజలాశయాలతోపాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తివేయడంతో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది.
Musi river | రంగారెడ్డి, వికారాబద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది.
నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్ట�
నల్లగొండ : మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,426 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,253 క్యూసెక్కులుగ
Musi river | బంజారాహిల్స్లో విద్యార్థిపై మరో విద్యార్థి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ఫిల్మ్నగర్కు చెందిన చింటూను రోహన్ అనే విద్యార్థి బైక్పై రాజేంద్రనగర్ తీసుకెళ్లాడ
హైదరాబాద్ : మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది
13 చోట్ల హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం అఫ్జల్గంజ్ వద్ద పాదచారుల వంతెన మంచిరేవుల బ్రిడ్జి వరకు లింక్ రోడ్డు నిర్మాణం ఎక్కువ ఎత్తు వల్ల ముప్పు లేకుండా చర్యలు రూ.545 కోట్లతో నిర్మాణాలకు అనుమతులు సిటీబ్యూరో,�
అంబర్పేట : హిమాయత్నగర్ మండల పరిధిలో ఉన్న మూసీ నది సరిహద్దులు ఏర్పాటు నిర్ణయానికి సంబంధించి బఫర్జోన్లోని ప్రభుత్వ పట్టా భూములపై అభ్యంతరాలను తెలియజేయాలని తహశీల్దార్ సి.హెచ్.లలిత తెలిపారు. ఈ నెల 24న �