కాచిగూడ : చాదర్ఘాట్ మూసీ నాలాలో కార్పేంటర్ గల్లంతైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్, ఎస్సై బి.నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పాత మలక్పేట
సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జంట జలాశయాల్లోకి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతోంది. బుధవారం హిమాయత్సాగర్ నుంచి రెండు గేట్లను రెండు అడుగల మేర ఎత్తి 1400 క్యూసెక
చాదర్ఘాట్ : మూసీనదికి వరద ఉదృతి భారీగా పెరిగింది. జంట జలశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీనది పరవళ్లు తొక్కుతుంది. దీంతో చాదర్ఘాట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థానికుల
సుల్తాన్బజార్ :1908లో వచ్చిన భారీవరదలలో 150 మంది ప్రాణాలను కాపాడిన చింతచెట్టును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. ఈ మేరకు మం�
అంబర్పేట : వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసు కోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి అక్�
మూసీకి భారీ వరద.. పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ | మూసీ నదికి భారీగా వరద ఉధృతి పెరిగింది. మూసారంభాగ్ వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎల్బీనగర్ : మూసీ నదిలో ఓ గుర్తుతెలియని యువకుడి శవాన్ని చైతన్యపురి పోలీసులు కనుగొన్నారు. వరదనీటిలో కొట్టుకుని వచ్చిన సదరు వ్యక్తి శవం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ వద్ద ఒడ్డుకు కొట�
చార్మినార్, సెప్టెంబర్ 26: నగరంలోని మూసీ నదిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ కన్వీనర్ మణికొండ వేదకుమార్ తెలిపారు. సెప్టెంబర్ 4వ ఆది
అత్తాపూర్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయనను అత్తాపూర్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనాయకులు కలిసి డివిజన్�
Osman Sagar | గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్సాగర్(గండిపేట) జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. దీనికి తోడు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుం డటంతో ప్రాజెక్టులోకి సోమవారం ఇన్ఫ్లో భారీగా పెరిగింది. ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్�
అర్వపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ ఏరు వరద నీటితో పూసి పారుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూసీ ప్రాజెక్టులోకి భా�
Vikarabad | తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు.. ఐదుగురు గల్లంతు! | వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. మోమిన్పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రమాదవశాత
642.80 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం నిలకడగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 642.80(3.90 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ప�