కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
Musi River | ఒకప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు తళతళ మెరుస్తోంది. మూసీ నదీ తీరం పచ్చందాలతో భాగ్యనగరానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. పచ్చిక బయళ్లతో.. సుందరంగా
ఉస్మాన్ సాగర్| ఎగువన వర్షాలు తగ్గుముఖంపట్టడంతో హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో జంట చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు హిమాయత్సాగర్ రెండు గేట్ల�
భారీ వరదలతో మూసీలో కొట్టుకుపోతున్న మురుగు నది పరీవాహక ప్రాంతాల్లో తగ్గిన దుర్వాసన పెరిగిన జీవ ఆక్సిజన్ శాతం హర్షం వ్యక్తం చేస్తున్న నగర వాసులు సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): అది ఒకప్పుడు స్వచ్ఛమైన �
హిమాయత్ సాగర్ | నగర శివారులోని హియాయత్ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అధికారులతో కలిసి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు.
హెచ్చరిక| ఎగువన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని హిమాయత్ సాగర్కు వరద ప్రవాహం పోటెత్తుతున్నది. పెద్దఎత్తున నీరు వచ్చిచేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్త�
ధర్మారెడ్డి కాల్వ| భువనగిరి: జిల్లాలోని వలిగొండ మండలంలో ఉన్న ధర్మారెడ్డి కాల్వకు గండి పడింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మండలంలోని సంగెం వద్ద కాలువ తెగిపోయింది. దీంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరిం�
మిగతా రాష్ర్టాల్లో కన్నా వేగంగా పట్టణీకరణ కరోనాసంక్షోభాన్నీ అవకాశంగా మలుచుకొన్నాం పారిశుద్ధ్యం, ఇంటింటికీ తాగునీటికి ప్రాధాన్యం గతేడాది 3.16 కోట్ల మొక్కలు నాటిన మున్సిపల్శాఖ వార్షిక నివేదికను విడుదల �
నార్సింగి ఓఆర్ఆర్ నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ల మధ్య నిర్మాణం మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రతిపాదనలు రూ.350 కోట్లు వెచ్చించనున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ మూసీ నది తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ
కొత్తరూపుతో జిగేల్ అంటున్నట్యాంక్బండ్ అందాలు ఇప్పుడు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. కొత్తరూపుతో కనువిందు చేస్తున్న హుస్సేన్సాగర్ను చూసేందుకు వస్తున్న సందర్శకులతో సాయంత్రం వేళ ట్�