KTR | మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫతుల్లగూడా - పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చే�
దశాబ్దాలుగా సరైన రవాణా సౌకర్యం లేక అవస్థలు పడ్డ రెండు జిల్లాల ప్రజల వెతలు తీరనున్నాయి. మానాయికుంట, గురజాల గ్రామాల మధ్య మూసీ వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రెండు దశాబ్దాలకు పైగా ఎదురుచూస్తున్న ప్రజల కల నిజం �
పేరుకు స్థిరీకరించిన ఆయకట్టు. పంటలకు ప్రాణం పోసేందుకు కాల్వలు కూడా తవ్వారు. కానీ, పట్టించుకునే వారేరి? కాల్వల మాట అటుంచితే ప్రాజెక్టునైనా పట్టించుకున్నారా? ఫలితం.. లీకేజీలు, కాల్వల ధ్వంసంతో మూసీ ఆయకట్టు న
Musi River | హైదరాబాద్ శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతం
Musi River | మూసీ నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు.
Musi River | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో ప్�
Musi River | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది.
హైదరాబాద్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో నగరంలోని జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ (Himayat Sagar) రెండు గేట్లను (Crest gates) జలమండలి అధికారులు ఎత్తివేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
Hyderabad | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేలతో కేటీఆర�
గతంలో దామరచర్ల మండలానికి ఒకవైపు కృష్ణా, మరోవైపు మూసీ, మధ్యలో అన్నవేరు వాగు ప్రవహిస్తున్నా నీరంతా దిగువకు వెళ్లిపోయేది. రైతులకు ఉపయోగం లేకుండా వృథా అయ్యేది. నేడు కృష్ణానదిపై రెండు జలాశయాలు, మూసీ నదిపై చెక�
కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్(గండిపేట)కు గోదావరి జలాలు తరలిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రి కే.తారక రామారావు అధ్యక్షతన 64వ సిటీ కన్వర్జెన్స
KTR | రాబోయే మూడేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసే యోచనలో ఉన్నా�
Musi River | కేతేపల్లి : ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. మధ్యాహ్నం తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో 8 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 19,217 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.