మూసీ సుందరీకరణ అంశం సోషల్ మీడియాలో జోరు చర్చకు దారితీసింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మూసీని రూ. 50వేల కోట్లతో లండన్లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామంటూ చెప్పగా.. మూడు నెలల్లోనే అంచనా వ�
ఎగువన వర్షాలు పడుతున్నందున మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మూసీ నదిపై ఇప్పటికే ఉన్న బ్రిడ్జీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఆర్డీసీఎల్) చర్యలు చేపట్టింది. గండిపేట నుంచి గౌరెల్లి ఔటర్ రింగు రోడ్డు దాకా పారుతున్న మూసీ
దక్కన్ హెరిటేజ్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ‘మూసీ రివర్ అండ్ హెరిటేజ్ ఇంటర్ ఫేస్ వాక్' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలిస్ట్ డాక్టర్ హైదర్ మాట్లాడుతూ..
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు.
మూసీ నది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ రంగ అనుమతులను నిలిపివేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయం తీసుకున్నారు. మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల లోపు భవన, లే అవుట్ నిర్మాణాలకు ఆంక్షలు ఉన్నాయి.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా హైడ్రాలిక్స్ మోడల్స్ రూపకల్పన కోసం పిలిచిన టెండర్ గడువు ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. నగరం మధ్యలోంచి పారుతున్న మూసీ నది మురికి కూపంగా మారింది.
మూసీ నాలాలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ బాలుడిని స్థానికులు బయటకు తీసుకొచ్చి చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆజంపురా ప్రాంతానికి చెందిన జోహెబ్ హందాన్(8) మంగళవారం చాదర్ఘాట్ �
మూసీ నది సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అగ్రిగేట్ మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నది. ఈ మాస్టర్ప్లాన్లో నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణలోకి తీసుకోనున్నారు.
నానక్రాంగూడ ఔటర్ రింగురోడ్డు ఇంటర్చేంజ్లో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) కార్యాలయం వీవీఐపీలకు ప్రధాన కేంద్రంగా మారనున్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించ�
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు.
మూసీ నది పరిరక్షణకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహాంతో ముందుకెళ్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది సుందరీకరణ చేపట్టాలన్న లక్ష్యంగా ఏర్పాటైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల
మూసీ సుందరీకరణ... కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ బృహత్తర ప్రాజెక్టును రేవంత్ సర్కారు శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. ఇందులో అత్యంత ప్రధానమైన మూసీ పరివాహక హద్దులను నిర్ధారించడంలో ఎంఆర్డీసీఎల్ (మ�